పదేండ్ల కేసీఆర్ పాలనలో రైతు సంతోషంగా ఉన్నారని, నేడు రేవంత్ పాలనలో అన్నదాత అరిగోస పడుతున్నాడని, రాబందుల పాలన నడుస్తోందని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు.
Child Protection Acts | మెదక్ జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 6 రోజులపాటు బాలల సంరక్షణ , చట్టపరమైన అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నామని నగేష్ పేర్కొన్నారు.
MLA Mynampally Rohit | గురువారం మెదక్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రతాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, జడ్పి సీఈఓలతో కలిసి మెదక్
మెదక్ కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం మొక్కుబడిగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు హాజరై దరఖాస్తులు ఇవ్వడం,అధికారులు వాటిని స్వ�
పస్తులుండి పని ఎట్లా చేయాలని పంచాయతీ కార్మికులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో మెదక్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం అదనపు అధికారి యూనూస్కు వినతి పత్రం అందజేశారు.
ఏండ్లుగా తిరుగుతున్నా..భూసమస్య పరిష్కరించడం లేదని ఓ వ్యక్తి మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి సోమవారం హల్చల్ చేశాడు. హవేళీఘనపూర్ మండలం శమ్నాపూర్కు చెందిన పట్నం సురేందర్ కొన్నేండ్లుగా రెవెన్యూ కా
మెదక్ జిల్లాలో పాలనంతా ఇన్చార్జిలపైనే నడుస్తున్నది. కీలకశాఖలకు అధికారులు లేక పాలన కుంటుపడుతుంది. ఆయా శాఖలపై పర్యవేక్షణ కొరవడుతోంది. ఎక్కడి ఫైళ్లు అక్కడే పెండింగ్లో ఉంటున్నాయి. మెదక్ కలెక్టరేట్లో
ఎన్నికల సమయంలో రేవంత్రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ మెదక్ కలెక్టరేట్ ఎదుట గత 15 రోజులుగా సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు.
మెదక్ కలెక్టరేట్లో నిఘా పెరిగింది. కలెక్టరేట్లోని అన్నిశాఖల అధికారులు, సిబ్బంది ఇక నుంచి ఆలస్యంగా విధులకు వస్తే వేటు పడనున్నది. ఇక నుంచి ప్రతి ఉద్యోగి సమయ పాలన పాటించాలి, లేదంటే సీసీ కెమెరాలకు చిక్కు�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డి మాండ్ చేస్తూ సమగ్రశిక్షా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఉద్యోగులు బుధవారం మెదక్ కలెక్టరేట్ ఎదుట ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన దీక్ష చేపట్టా ర�
అర్హులైన బీడీ కార్మికులకు జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీడీ సిగార్ వరర్స్ యూనియన్ (సీఐటీయూ)ఆధ్వర్యంలో సోమవారం మె దక్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. బీడీ కార్మికుల పిల్లలకు సాలర్�
స్థానిక ఎన్నికలకు సన్న ద్ధం కావాలని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులకు సూచించారు. శుక్రవారం మెదక్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్థానిక ఎన్నికల సన్నద్ధంపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం �
ఎస్సీ, ఎస్టీల గౌరవానికి భంగం కలిగించొద్దని మెదక్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మెదక్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో
CM KCR speech | తెలంగాణ రాష్ట్రం అనతి కాలంలోనే అభివృద్ధి చెందినదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. దాదాపు 60, 70 ఏండ్ల క్రితం ఏర్పాటైన ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో అభివృద్ధి గణనీయంగా జరిగిందని తెలిపా
మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. 2016లో జిల్లాల పునర్విభజనలో భాగంగా మెదక్ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్న ఇకడి ప్రజల చిరకాల కోరికను సీఎం కేసీఆర్ నెరవేర్చారు.