సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో (Saudi Accident) 42 మంది భారతీయ యాత్రికులు సజీవ దహనమయ్యారు. ఉమ్రా యాత్రలో భాగంగా మక్కా యాత్ర ముగించుకున్న భారతీయులు మదీనాకు బస్సులో బయల్దేరారు.
సౌదీ బస్సు ప్రమాద ఘటనపై (Saudi Bus Accident) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర, సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని అధికారుల
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం (Saudi Accident) జరిగింది. మక్కా యాత్రకు వెళ్లిన (Umrah Pilgrims) భారతీయులు ప్రయాణిస్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. దీంతో 42 మంది సజీవ దహనమయ్యారు.
ప్రతి క్షణం విలువైనదే! దానిని ఎంత గొప్పగా ఉపయోగించుకుంటే.. అంత గొప్ప ఫలితం కలుగుతుంది. ప్రతి రోజూ ఓ అతిథిలాంటిదే అంటారు హసన్ బస్రీ (ర.అ.). ఒకసారి ఆయన ‘ఓ ఆదమ్ పుత్రా! ఈ రోజు అనేది నీ దగ్గరకు అతిథిగా వస్తుంది. ద�
ఇల్లెందు పట్టణానికి చెందిన జానాద్ అబిద్ కాలి నడకన హజ్ యాత్ర చేశాడు. ఇల్లెందు నుండి కాలినడక బయల్దేరి 7,500 కిలోమీటర్లు నడిచి మూడు దేశాలను చుట్టి మహమ్మద్ ప్రవక్త జన్మస్థలం మక్కాకు చేరు�
Indigo | జీఎంఆర్ హైదరాబాద్(శంషాబాద్) ఎయిర్పోర్టు నుంచి మక్కాకు ఇండిగో ఎయిర్లైన్స్ నూతన సర్వీస్లను శుక్రవారం శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రారంభించారు.
Heavy Rains | సౌదీ అరేబియా అనగానే మక్కా, మదీనా, ఎడారి చిత్రాలే కళ్ల ముందు కదలాడుతాయి. కానీ, ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తుతున్నాయి. మక్కా, మదీనా, జెడ్డా, గవర్నరేట్లో
ముస్లింల పవిత్ర హజ్ యాత్ర (Hajj Yatra) సందర్భంగా పెద్దసంఖ్యలో భక్తులు మృతిచెందారు. ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బకు వేల సంఖ్యలో యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో యాత్రకు వచ్చినవారిలో 1,301 మంది చనిపోయారని సౌ�
Hajj pilgrims | ముస్లింల పవిత్ర హజ్ యాత్ర (Hajj Yatra) ఈసారి విషాదాంతమైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ 645 మంది చనిపోయినట్లు అధికారిక వర్గాలు తాజాగా వెల్లడించాయి. చనిపోయిన యాత్రికుల్లో దాదాపు 90 మంది భారతీయులు కూడా ఉన్నట్లు
ప్రతి ముస్లిం తన జీవిత కాలంలో ఒక్కసారైన హజ్ యాత్ర చేయాలని భావిస్తాడు. పవిత్ర స్థలమైన మక్కా షరీఫ్లో హజ్ చేసేందుకు రాష్ట్రం నుంచి యాత్రికులు పయనమవుతున్నారు.
తెలంగాణ నుంచి దాదాపు 3,016 మంది హజ్ యాత్రకు వెళ్లనున్నట్టు హోంమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. హజ్యాత్ర ఏర్పాట్లపై హాజ్కమిటీ, మైనార్టీ శాఖ అధికారులతో మంత్రి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు.
ప్రపంచంలోనే అత్యంత పెద్ద, సకల హంగులతో కూడిన హోటల్ను మక్కాలోని సౌదీ సిటీలో నిర్మిస్తున్నారు. ఈ హోటల్కు అబ్రాజ్ కుడాయి అని నామకరణం చేశారు. లగ్జరీ సదుపాయాలతో కూడిన ఈ హోటల్లో మొత్తం 12 ట�