ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా పెంచాలని జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో ట్యాంకర్ మేనేజ్మెంట్పై గురువారం ఆయన జలమండలి అధికారులతో సమీక్ష నిర్వహించ
తాగునీటి ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కరించాలని ఎండీ సుదర్శన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలో జలమండలి ఓ అండ్ ఎం అధికారులతో ఎంసీసీ (మెట్రో కస్టమర్ కేర్�
నగర శివారులోని హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ జలాశయాలను శనివారం జలమండలి ఎండీ సుదర్శన్రెడ్డి సందర్శించారు. రెండు రిజర్వాయర్ల నుంచి నీటి సరఫరా ప్రక్రియను పరిశీలించారు.
ఇంకుడు గుంతల నిర్మాణంపై పలు ప్లంబర్లు, మేస్త్రీలకు ఇచ్చిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమం గురువారం ముగిసింది. ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వాతావరణ శాఖ ముఖ్య కార్యదర్శి వ
జలమండలి తీసుకున్న ప్రత్యేక చర్యలతో గ్రేటర్లోని సగానికి పైగా ఫిల్లింగ్ స్టేషన్లలో 24 గంటల్లోపే ట్యాంకర్ డెలివరీ చేస్తున్నామని ఎండీ సుదర్శన్ రెడ్డి చెప్పారు. తొందరలోనే ట్యాంకర్ డెలివరీ సమయాన్ని 12గం�
రానున్న వర్షాకాలంలో నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పూర్తిస్థాయిలో పటిష్టమైన చర్యలు చేపట్టాలని పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దానకిశోర్ సంబంధిత అధికారులను ఆదేశించ�
గ్రేటర్ హైదరాబాద్లో వాటర్ ట్యాంకర్కు డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా వెస్ట్జోన్ పరిధి శేరిలింగంపల్లి, మాదాపూర్, అయ్యప్పసొసైటీ, జూబ్లీహిల్స్, మణికొండ, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో ట్యాంకర్ నీరు లే
హైదరాబాద్ మహా నగరంలో బెంగళూరు తరహా నీటి కొరత తలెత్తకున్నా... ప్రజలు పొదుపు పాటిస్తేనే నీటి కటకటను అదుపు చేయవచ్చని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్రెడ్డి స్పష్టం చేశారు.
జియాగూడ బైపాస్ రోడ్డులో సీవరేజి నెట్వర్క్ పైపులైన్ నిర్మాణ పనులు జరుపుతుండగా ప్రమాదవశాత్తు మృతి చెందిన ముగ్గురు కార్మికులు శ్రీనివాస్, హనుమంతు, వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులకు ప్రభుత్వం బాసటగా ని�
జలమండలి పరిధిలో ఉన్న పలు ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్లను శుక్రవారం ఎండీ సుదర్శన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జూబ్లీహిల్స్ వెంకటగిరి, కొండాపూర్, మాదాపూర్లో పలు ఫిల్లింగ్ స్టేషన్లను తనిఖీ చేసిన
జీహెచ్ఎంసీతో పాటు ఓఆర్ఆర్ పరిధిలో తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉండవద్దని, సూక్ష్మ స్థాయి ప్రణాళికలు రచించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి శుక్రవారం ఖైరత�
హైదరాబాద్ నగరంతోపాటు ఓఆర్ఆర్ పరిధి వరకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని జలమండలి ఎండీ సుదర్శన్రెడ్డి తెలిపారు. జలమండలి ప్రస్తుతం రోజూ 565 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తుందన్నారు.