ఆర్టీసీ ఉద్యోగులు, అద్దె బస్సు యజమానులు, ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీ సంస్థలో నష్టాలను తగ్గించగలిగామని టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి ఆర్టీసీ కళా భవన్ల�
TSRTC | సంక్రాంతి పండుగకు బస్సు ఛార్జీల్లో ఎలాంటి పెంపు ఉండదని, సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనార్
త్వరలో సంస్థలోకి 550 వరకు ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయని టీఎస్ఆర్టీసీ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ చెప్పారు. సంస్థలో తొలిసారిగా 10 స్లీపర్ నాన్ ఏసీ బస్సులను బుధవారం హైదరాబాద్�
ఆర్టీసీ ఉద్యోగులకు సంస్థ మరో శుభవార్త చెప్పింది. సిబ్బందికి మరో విడత కరువు భత్యం ఇవ్వనున్నట్టు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఫిబ్రవరి నెల జీతంతో కలిపి ఈ డీఏను చెల్లిస్తామని చెప్పారు.
విధి నిర్వహణలో అమరులైన పోలీసుల కుటుంబ సభ్యులకు టీఎస్ఆర్టీసీ మరో సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు ఆర్డినరీ నుంచి సూపర్ లగ్జరీ సర్వీసులకే అనుమతి ఉన్న కాంప్లిమెంటరీ బస్పాస్లను ఏసీ సర్�
టీఎస్ఆర్టీసీలో అధికారులు, సిబ్బంది అందరి సమష్టి కృషితో ముందుకు వెళ్తున్నామని, ఇదే స్ఫూర్తితో పనిచేస్తే సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించవచ్చని చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ అన్నా�
ప్రయాణికులకు మెరుగైన సేవల కోసం కీలక ముందడుగు యాప్ను ప్రారంభించిన ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీ సజ్జనార్ హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): బస్సు కోసం గంటల తరబడి ఎదురిచూసే పని లేకుం డా ఆర్టీసీ బస్సుల్లో �