ఆర్టీసీలో అమలు చేస్తున్న కార్యక్రమాలను అధ్యయనం చేయడానికి ట్రెయినీ ఐఏఎస్లు శుక్రవారం బస్భవన్ను సందర్శించారు. సంస్థ ఎండీ సజ్జనార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి తమ కార్యక్రమాలను వివరించ
టీజీఎస్ఆర్టీసీ కొత్తలోగో విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గురువారం ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.
శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 17న భద్రాచలంలో నిర్వహించే సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు కేంద్రం ఎన్నికల సంఘం నిరాకరించింది.
నిత్యం బస్సుల్లో ప్రయాణిస్తూ.. డిపోల్లో మరమ్మతులు చేస్తూ తీరిక లేకుండా గడిపే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్ సిబ్బంది రిలీఫ్ కోసం సంస్థ వినూత్నంగా వనభోజనాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
Big Boss Fans | యూట్యూబర్, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) బిగ్బాస్ సీజన్-7 (Big Boss -7) విజేతగా నిలిచాడు. దీంతో బిగ్బాస్ చరిత్రలోనే తొలిసారిగా కామన్మెన్ కేటగిరీలో విజేతగా నిలిచిన పోటీదారుడిగా రికార్డుల్లో న�
TSRTC | హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని శనివారం నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటిం�
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) త్వరలో సుదూర ప్రాంతాలకు మరిన్ని ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులను నడపబోతున్నది. ప్రస్తుతం విజయవాడ మార్గంలో 10 ఎలక్ట్రిక్ ఏసీ �
ఇక సరిపడా చిల్లర లేకపోయినా నో ప్రాబ్లమ్ స్వరాష్ట్రంలో ఆర్టీసీలో అనేక సంస్కరణలు చేపడుతూ ప్రయాణికులను ఆకట్టుకుంటున్నది టీఎస్ ఆర్టీసీ. సంస్థ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన రెండు సంవత్సరాల్లోనే ప్�
ఉద్యోగులకు ఆర్టీసీ సంస్థ శుభవార్త చెప్పింది. మరో విడత కరువు భత్యం (డీఏ) ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇవ్వాల్సి ఉన్న 5% డీఏను సిబ్బందికి మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది.
టీఎస్ఆర్టీసీకి రక్షాబంధన్ కలిసొచ్చింది. సంస్థకు గురువారం ఒక్కరోజే రూ.22.65 కోట్ల ఆదాయం సమకూరింది. ఆర్టీసీ చరిత్రలో ఇదే ఆల్టైం రికార్డు. నిరుడు రాఖీపండుగ రోజు రూ.21.66 కోట్ల ఆదాయం సమకూరగా, ఈ ఏడాది అదనంగా రూ.కో�
ప్రయాణికులు రూ.50 చెల్లిస్తే 30 కిలోమీటర్ల పరిధిలో రానూపోనూ ప్రయాణించేందుకు ఆర్టీసీ మరో రాయితీ పథకాన్ని అందుబాటులోకి తెచ్చిందని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు.
ఒకరి రక్తదానం-ముగ్గురికి ప్రాణదానం’ అనే నినాదంతో టీఎస్ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన 101 మెగా రక్తదాన శిబిరాలకు అనూహ్య స్పందన వచ్చింది. రక్తదాన శిబిరాల్లో 3,315 మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదా
రాష్ట్రంలోని ప్రతి గడపకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్యక్రమాలను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ‘విలేజ్ బస్ ఆఫీసర్' అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ కార�