గ్రేటర్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. గురువారం ఒకేసారి 3.5డిగ్రీలు పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు శుక్రవారం నాటికి ఏకంగా 4 డిగ్రీలు తగ్గిపోయాయి. దీంతో నగర వాతావరణం కొంత చల్లబడి, జనం ఊపిరి పీల్చుక
భానుడు భగ్గుమంటున్నడు. పది రోజులుగా ప్రతాపం చూపుతున్నడు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకుపైనే నమోదవుతుండగా, ప్రజానీకం తల్లడిల్లిపోతున్నది. ఇండ్ల నుంచి బయటికి వెళ్లాలంటేనే వణికిపోతున్నది. ఈ పరిస్థితుల్ల�
భానుడు భగభగమంటున్నాడు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై నిప్పులు కక్కుతున్నాడు. ఈ తరుణంలో ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయిలో నమోదవుతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు ప్ర‘తాపం’ చూపుతుండడంతో ప్రజలు అల్లాడి పోతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. బయటకు వెళ్లిన వారు భానుడి ప్రతాపానికి బెంబేలెత్తిపోతున్నారు. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. వచ్చే మూడురోజుల్లో ఎండల తీవ్రత తీవ్ర
రాష్ట్రంలో మార్చి నుంచి మే వరకు వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. నాలుగు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే అవకాశం ఉన్నదని పేర్కొంది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ జ�
చలి కాలం తీవ్రత రానున్న రోజుల్లో పెరుగుతుందని వాతావరణ శాఖ సోమవారం ప్రకటించింది. కర్ణాటకలో సముద్ర తీరానికి దూరంగా ఉన్న జిల్లాలు, మధ్య భారతంలో డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతాయని, చల
Heavy Rains | రుతుపవన ధ్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు జీహెచ్ఎంసీ పరిధిలో తేలికపాటి నుంచి మోస్తారు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ తెలిపింది. గ్రేటర్కు ఎల్లో అలర్ట్ జారీ చేశారు
నైరుతి రుతుపవనాలు అనుకున్న దానికంటే అధిక వేగంతో కదులుతున్నాయని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే వేగం కొనసాగితే ఈనెల 24న కేరళను తాకే అవకాశాలున్నాయని పేర్కొన్నది. సాధారణం (జూన్1) కంటే ముందుగా 27నాటికి �
Weather Upate | రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తుండగా ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మూ డు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా �
ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావారణశాఖ చల్లని కబురు చె ప్పింది. రానున్న మూడ్రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని శనివారం ప్రకటనలో పేర్కొన్నది.
రాష్ట్రంలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదు కాగా, నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 43.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు హైదరా�
ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. బుధవారం భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా పాల్వంచలో 40.6, ఆదిలాబాద్ జిల్