రెండు రోజుల సెలవుల అనంతరం ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు ఎండుమిర్చి భారీగా వచ్చింది. దీంతో యార్డంతా మిర్చి బస్తాలతో పోటెత్తింది. ఆదివారం అర్ధరాత్రి నుంచే వివిధ జిల్లాల నుంచి రైతులు తమ పంటను భారీ మొత్తంలో తేవ
గ్రేటర్లో అప్పుడే ఎండలు మొదలయ్యాయి.. ఉదయం, రాత్రి వేల వాతావరణం కొంత చల్లగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం సమయంలో మాత్రం ఎండల తీవ్రత అధికంగా ఉంటోంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే పెరుగుతున్నాయి.
ఎట్టకేలకు నైరుతి రుతుపవనాల్లో కదలిక వచ్చింది. రెండు వారాలుగా రాయలసీమలో తిష్టవేసిన రుతుపవనాల్లో స్వల్ప కదలిక మొదలైంది. ఏపీలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్ల�
బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాల పురోగమనానికి అనువుగా వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. 24 గంటల్లో అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులపై రుతుపవనాలు విస్తరిస్త�
రాష్ట్రంలో భానుడు భగభగలతో మంట పుట్టిస్తున్నాడు. మండేఎండలతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. సూర్యుడి సెగ తట్టుకోలేక రోజూ చాలా మంది వడదెబ్బకు గురవుతున్నారు. బుధవారం రాష్ట్రంలో ఇద్దరు వడదెబ�
ఉమ్మడి జిల్లాలో ఎండలు మండుతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు ప్రమాదకరస్థాయికి చేరడంతో ప్రజలు ఇండ్లనుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని మంగల్పల్లి,
రాష్ట్రంలో ఈ నెలలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే రెండు రోజులపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని హెచ్చరించింది.
వేసవి వచ్చిందంటే మనుషులతోపాటు పశువులూ వడదెబ్బతో అనారోగ్యానికి గురవుతుంటాయి. ఈ సారి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో పలు జాగ్రత్తలు తీసుకోవాలని పశు సంవర్ధక శ
నిప్పుల కొలిమిలా రాజస్థాన్ | ఏడారి రాష్ట్రం రాజస్థాన్లో భానుడి భగభగలకు ప్రజలకు అల్లాడుతున్నారు. పలు జిల్లాల్లో గరిష్ఠంగా 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి.