ఉమ్మడి జిల్లాలో ఎండలు మండుతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు ప్రమాదకరస్థాయికి చేరడంతో ప్రజలు ఇండ్లనుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని మంగల్పల్లి,
రాష్ట్రంలో ఈ నెలలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే రెండు రోజులపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని హెచ్చరించింది.
వేసవి వచ్చిందంటే మనుషులతోపాటు పశువులూ వడదెబ్బతో అనారోగ్యానికి గురవుతుంటాయి. ఈ సారి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో పలు జాగ్రత్తలు తీసుకోవాలని పశు సంవర్ధక శ
నిప్పుల కొలిమిలా రాజస్థాన్ | ఏడారి రాష్ట్రం రాజస్థాన్లో భానుడి భగభగలకు ప్రజలకు అల్లాడుతున్నారు. పలు జిల్లాల్లో గరిష్ఠంగా 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి.