ఓపెన్ స్కూల్ పేరిట సన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ నిర్వహిస్తున్న పరీక్షలో విద్యార్థులు మాస్ కాపీయింగ్కు పాల్పడుతుండగా యువజన, విద్యార్థి సంఘాలు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నాయి.
అరుణాచల్ ప్రదేశ్లో నిర్వహించిన ఒక పరీక్షలో మాస్ కాపీయింగ్ వెలుగులోకి వచ్చింది. ఎక్కడో ఇటానగర్లో ఉంటూ హర్యానాలోని జింద్ నుంచి సమాధానాలు పొందే విధంగా ప్లాన్ చేసుకున్న 53 మంది అభ్యర్థులను పోలీసులు �
బిజినేపల్లిలోని బాలుర, బాలికల ఉన్నత పాఠశాలతోపాటు ఆల్ సెయింట్స్ మోడల్స్కూల్, పాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో శనివారం జరిగిన పదో తరగతి బయోసైన్స్ పరీక్షా కేంద్రాలను డీఈవో రమేశ్కుమ�
పదో తరగతి పరీక్షల్లో మాస్కాపీయింగ్ జరుగుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరీక్ష ప్రారంభం కాగానే ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలను తెల్లకాగితం మీద రాసి బయటకు తీసుకొని రావడం, వాటికి ఉపాధ్యాయులతో జవాబులు �
ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో జిల్లాలోని వేర్వేరు సెంటర్లలో మాస్ కాపీయింగ్కు పాల్పడుతూ సోమవారం ఇద్దరు విద్యార్థులు పట్టుబడ్డారు. బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకరు, విజేత జూనియర్ కళాశాలలో మరో వి�
JEE Advanced | దేశవ్యాప్తంగా ఐఐటీల్లో బీటెక్ ప్రవేశాల కోసం ఈ నెల 4న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఆన్లైన్ పరీక్షల్లో ఐదుగురు విద్యార్థులు హైటెక్ కాపీయింగ్కు పాల్పడి దొరికిపోయారు. వీరిపై హైదరాబాద్, రాచకొ
ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగనున్నాయి. సంబంధిత అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి.
గ్రూప్-1 ఉద్యోగాల భర్తీలో టీఎస్పీఎస్సీ తొలిసారిగా సామాజిక న్యాయాన్ని పాటించింది. రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ల వారీగా 50 మందిని మెయిన్కు సెలెక్ట్ చేసింది. 503 ఉద్యోగాలకు గాను ఒక్కో పోస్టుకు 50 మంద
government jobs exams copying gang | ఉద్యోగ పరీక్షలు రాసే అభ్యర్థులకు హైటెక్ కాపీయింగ్ ద్వారా అక్రమంగా పాస్ చేయించే ఒక ముఠాను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాలో మొత్తం అయిదు మంది ఉండగా.. ఒకరు పరీక్ష రాసే మాస్టర్