పాకిస్థాన్, ఇజ్రాయెల్ దేశాలు పూర్తిగా భిన్న ధ్రువాల్లాంటివి. సాంస్కృతికంగా, సైద్ధాంతికంగా, రాజకీయపరంగా ఇరుదేశాలవి వేర్వేరు దారులు. ఇంకా చెప్పాలంటే ఇజ్రాయెల్ను ఒక దేశంగా గుర్తించేందుకు కూడా పాక్ ని
ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడి చేసిన కొన్ని గంటలకే భారత ప్రధాని మోదీ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెస్కియన్తో ఆదివారం ఫోన్లో మాట్లాడారు. చర్చలు, దౌత్యం ద్వారా ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలను తగ్గించుకోవా
PM Modi | ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ఆదివారం మధ్యాహ్నం ఇరాన్ అధ్యక్షుడి (Iran president) తో ఫోన్లో మాట్లాడారు. ఇజ్రాయెల్-ఇరాన్ (Israel vs Iran) దేశాల మధ్య ఉద్రిక్తతలు, ఇరాన్లో ప్రస్తుత పరిస్థితిపై వారు చర్చించారు.
లెబనాన్లో హిజ్బొల్లా, పాలస్తీనాలో హమాస్, యెమెన్లో హౌతీలు, ఇరాక్లో షియా తీవ్రవాద గ్రూపులు.. ఇవన్నీ ఇరాన్కు మిత్రులే.. ఇజ్రాయెల్కు శత్రువులగా ఉన్న వీటికి ఇరాన్ ఆర్థిక, ఆయుధ సాయం కూడా అందిస్తున్నది. న�
ఇజ్రాయెల్తో గత ఏడాది కాలంగా యుద్ధం చేస్తున్న హమాస్ మిలిటెంట్ గ్రూపునకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియా ఇరాన్లో హత్యకు గురయ్యాడు. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ఆయన
PM Modi | ఇరాన్ నూతన అధ్యక్షుడు (Iran new president) మసూద్ పెజెష్కియాన్ (Masoud Pezeshkian) ను ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు. ‘ఇరాన్ అధక్ష పీఠాన్ని అధిరోహిస్తున్న మసూద్ పెజెష్కియాన్కు హృదయపూర్వక అభినందనలు’ అని మోదీ తన అధిక�