అయోధ్యలో మసీదు నిర్మాణానికి కేటాయించిన 5 ఎకరాల భూమి తనదని రాణి పంజాబీ అనే మహిళ వాదిస్తున్నారు. సుప్రీంకోర్టును ఆశ్రయించి తన భూమిని తాను స్వాధీనం చేసుకుంటానని ప్రకటించారు.
ఉత్తరప్రదేశ్లోని జ్ఞానవాపి మసీదు వివాదంలో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకొన్నది. మసీదు బేస్మెంట్లోని వ్యాస్ టిఖానా వద్ద ఉన్న హిందూ దేవతల విగ్రహాలకు పూజలు చేసుకొనేందుకు వారణాసి జిల్లా కోర్టు అనుమత�
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే కేఎస్ ఈశ్వరప్ప మరోసారి విద్వేషం వెళ్లగక్కారు. ఆలయాల భూముల్లో అక్రమంగా నిర్మించిన మసీదులను ఖాళీ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ముస్లింలు రోజుకు ఐదు పూటల నమాజు విధిగా చేయాలి. ఖురాన్లో అల్లాహ్ చెప్పిన మాట ఇది. అయితే అల్లాహ్ సాన్నిహిత్యాన్ని కోరుకునేవారు మాత్రం రోజుకు ఆరు పూటలు నమాజు చేస్తారు.
వారణాసిలోని జ్ఞానవాపి మసీదు స్థానంలో ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన కేసు విచారణను వేగవంతం చేయాలని అలహాబాద్ హైకోర్టు జిల్లా కోర్టును ఆదేశించింది. 1991లో దాఖలైన ఈ కేసు చట్టబద్ధతను సవాలు చేస్తూ ద�
Telangana | సంక్షేమం, అభివృద్ధితో పాటు భిన్న సంప్రదాయాలతో దేశాన్ని ఆకర్షించే తెలంగాణ శుక్రవారం మరో చారిత్రక ఘట్టానికి వేదికగా నిలిచింది. దేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా మత సామరస్య లౌకికవాద స్ఫూర్తిని చ�
రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో గుడి, చర్చి, మసీదుల ప్రారంభం ఘనంగా జరిగింది. సర్వమత సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేలా నిర్మించిన ప్రార్థనా మందిరాలను గవర్నర్ తమిళిసైతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రారంభి�
ఇస్లాం మతంలోని ఐదు ప్రధాన సూత్రాలలో ఒకటైన హజ్ తీర్థయాత్రను ముస్లింలు చేయవలసి ఉంటుంది. ముస్లింలు జీవితకాలంలో ఒకసారైన హజ్యాత్ర చేయాలని కోరుకుంటారు. అదికూడా తాము కష్టపడి సంపాదించిన సొమ్ముతో. ఈ మాసం ప్రా�
రంజాన్ పండుగను పురస్కరించుకుని శనివారం నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆనందోత్సాహాల మధ్య పండుగ చేసుకున్నారు.
మత సామరస్యం వెల్లివిరిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం ముస్లింలు రంజాన్ వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉదయం నుంచే ఈద్గాలు, మసీదుల వద్దకు వ�
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో రహ్మత్నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్లోని ఎంజీఎన్ గ్రౌండ్లో వేలాదిమంది ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నెల రోజులుగా ఉపవాసాలు ఉన్న ముస్లింలు నేడు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకోనున్నారు. సామరస్య భావాలకు, సమున్నత జీవన విధానానికి ప్రతీకగా, పరస్పర ప్రేమ, శాంతి, సహనాన్ని ప్రబో