నకిరేకల్ వ్యవసాయ మార్కెట్కు రూ.43,20,000 విలువైన 1600 టార్పాలిన్లను ప్రభుత్వం సరఫరా చేసింది. ఈ టార్పాలిన్లను నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ పరిధిలోని నకిరేకల్, కేతేపల్లి, కట్టంగూర్ మండలాల్లోని కొనుగోలు కేంద్�
కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన రైతుబజార్ భవనం ఎందుకూ పనికి రాకుండా పోతున్నది. అధికారుల అలసత్వం, స్థానిక ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంతో భవనాన్ని లక్షణంగా వదిలేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్�
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉత్సవ విగ్రహాలుగా మారాయి. దాదాపు 20 రోజులు గడిచినా బస్తా ధాన్యం కొనుగోలు చేయకపోవడం.. నిబంధనలు, తేమ శాతం అంటూ కొర్రీలు పెడుతుండడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంటాల్లో మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ పలువురు రైతులు శనివారం ఏన్కూరు వ్యవసాయ మార్కెట్ గేటుకు తాళం వేసి ఆందోళన చేపట్టారు. మార్కెట్లో వేబ్రిడ్జి ఉన్నప్పటికీ ప్రైవేటు వేబ్రిడ్జి వద్దకు పంపించి
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్కెటింగ్ శాఖ అనేక నూతన పద్ధతులను అమల్లోకి తీసుకొస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అవి అమలుకావడం లేదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్నదాతలకు అందుబాటులోకి �
నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఏ ఆపద వచ్చినా తాను అండగా ఉంటానని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రానర్సింహ భరోసా ఇచ్చారు. గురువారం వట్పల్లి మండలంలో మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమ
ఖరీదు వ్యాపారులు ఆన్లైన్ ద్వారా ఎగుమతుల పర్మిట్ పొందేందుకు ప్రతి నెల 10వ తేదీలోగా పర్చెస్ రిటర్న్స్ను మార్కెట్ కమిటీ కార్యాలయంలో అందజేయాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ సంచాలకులు జీ లక్ష్మీబాయి సూచి
‘మేం అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖునే జీతాలు చెల్లిస్తామన్న కాంగ్రెస్ హామీ అటకెక్కింది. ఒకటో తేదీ కాదు కదా..! మూడు నెలలుగా జీతాలు అందని పరిస్థితి మార్కెటింగ్ శాఖలో నెలకొన్నది.
ప్రతికూల పరిస్థితిలోనూ ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యాన్ని మించిన ఆదాయం సాధించి రికార్డు సృష్టించింది. పత్తి, అపరాల పంటల దిగుబడి ఈ ఏడాది ఆశించిన మేర రాకపో�
విశాలమైన స్థలంలో ఆధునిక హంగులతో ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాల భవన నిర్మాణాలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్లో జోర్దార్గా మిర్చి అమ్మకాలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం రైతులు మార్కెట్కు లక్ష మిర్చి బస్తాలకు పైగా తీసుకురాగా మార్కెటింగ్శాఖ అధికారులు మిర్చి యార్డుతోపాట
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం తేజా రకం మిర్చి క్వింటా ధర రూ.22,300 పలికింది. మార్కెట్లో వారం రోజుల నుంచి మిర్చి ధర తగ్గుతూ.. పెరుగుతుండడంతో రైతులు సరుకును విక్రయానికి తరలించారు.
వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు ధర నిర్ణయించిన తర్వాత కాంటాలో కోతలు ఎందుకు పెడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మార్కెట్ కార్యదర్శిని ప్రశ్నించారు. ఖమ్మం వ్
అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన పత్తిని అమ్ముకునే సమయంలో తీవ్రంగా నష్టపోతున్నారు. అమాయక రైతులను ఆసరాగా చేసుకుని వ్యాపారులు, దళారులు తూకాల్లో మోసం చేస్తున్నారు. పండించిన పంటలో ఎంతో కొంత లాభం వస్తుంద�