మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫాం ఎక్స్ (గతంలో ట్విటర్) సోమవారం మూడుసార్లు సాంకేతిక లోపాలతో డౌన్ అయింది. దీంతో యూజర్లు, మరీ ముఖ్యంగా బిజినెస్, మార్కెటింగ్ల కోసం ఈ వేదికను ఉపయోగించుకుంటున్నవారు తీవ్ర ఇబ్�
గత కాలమ్లో సూచించినట్టే జనవరి 25 తో ముగిసిన 3 రోజుల ట్రేడింగ్ వారంలో మార్కెట్ తీవ్ర ఒడిదొడుకులకు లోనైంది. తొలుత 21,716 పాయింట్ల గరిష్ఠస్థాయికి పెరిగిన ఎన్ఎస్ఈ నిఫ్టీ వెనువెంటనే 21,137 పాయింట్ల కనిష్ఠానికి ప�
కొద్ది ఏండ్ల క్రితం ప్రభుత్వ రంగ షేర్లు కేవలం డిజిన్వెస్ట్మెంట్ జరగవచ్చన్న వార్తలు వస్తేనే పెరిగేవి. వాటి నిర్వహణ ప్రభుత్వ నియంత్రణలో ఉన్నందున కేవలం డివిడెండ్లకే తప్ప, మూలధన లాభాలు వచ్చే అవకాశం లేదన�
సేల్స్ అండ్ మార్కెటింగ్లో లైట్ హౌస్ ప్రాపర్టీస్ సంస్థ అగ్రగామిగా పేరు ప్రాఖ్యాతలు సంపాదించుకున్నట్లు సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ మంజునాథరెడ్డి తెలిపారు. 2012లో తన మార్కెటింగ్ ప్రస్థానాన్ని ప్ర
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఎస్హెచ్జీ సభ్యులతో ఏర్పాటు చేసిన రైతు ఉత్పత్తిదారుల సంస్థలు మంచి ఫలితాలను సాధిస్తున్నాయి. పంటల సాగు, ఉత్పత్తుల మార్కెటింగ్లో కీలకపాత్ర పోషిస్త�
దేశీ రకం మిర్చి రైతన్నకు సిరులు కురిపిస్తున్నది. ఈ ఏడాది ఆరంభం నుంచే రికార్డు స్థాయి ధరలు నమోదవుతున్నాయి. జనవరిలో వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్కు రూ.81వేలు పలికింది.
ఇప్పుడు ఎక్కడ చూసినా ఎరువులు, పురుగుమందుల్లేని పంట కనిపించడం లేదు. అధిక దిగుబడి కోసం మోతాదుకు మించి హానికర రసాయనాలు వినియోగించడం వల్ల ఇటు ఆరోగ్యం దెబ్బతినడమే గాక వాతావరణంలో కాలుష్యమూ పెరుగుతోంది.