మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఎస్హెచ్జీ సభ్యులతో ఏర్పాటు చేసిన రైతు ఉత్పత్తిదారుల సంస్థలు మంచి ఫలితాలను సాధిస్తున్నాయి. పంటల సాగు, ఉత్పత్తుల మార్కెటింగ్లో కీలకపాత్ర పోషిస్త�
దేశీ రకం మిర్చి రైతన్నకు సిరులు కురిపిస్తున్నది. ఈ ఏడాది ఆరంభం నుంచే రికార్డు స్థాయి ధరలు నమోదవుతున్నాయి. జనవరిలో వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్కు రూ.81వేలు పలికింది.
ఇప్పుడు ఎక్కడ చూసినా ఎరువులు, పురుగుమందుల్లేని పంట కనిపించడం లేదు. అధిక దిగుబడి కోసం మోతాదుకు మించి హానికర రసాయనాలు వినియోగించడం వల్ల ఇటు ఆరోగ్యం దెబ్బతినడమే గాక వాతావరణంలో కాలుష్యమూ పెరుగుతోంది.
రంగారెడ్డి జిల్లా రియల్ ఎస్టేట్, పరిశ్రమలు, కూరగాయలు, పూల సాగుకు పెట్టింది పేరు. హైదరాబాద్ మహా నగరాన్ని ఆవరించి ఉన్న జిల్లాలో వీటిన్నింటితోపాటు సుగంధ ద్రవ్యాల సాగు కూడా లాభదాయకంగా కొనసాగుతున్నది.
పదిహేనేండ్ల వయసులో ఇల్లు వదిలి ముంబై చేరిన అమ్మాయి.. ఇల్లిల్లూ తిరుగుతూ వస్తువులమ్మి పొట్టపోసుకున్న అమ్మాయి.. ఒక్కపూట భోజనంతో ఫుట్పాత్ మీద బతికిన అమ్మాయి.
Marketing | ప్రపంచమే ఓ పెద్ద సంత. ప్రతి మనిషీ ఓ ఉత్పత్తిదారుడే. తన సరుకులను, నైపుణ్యాన్ని ఏదో ఓ రూపంలో ఎవరో ఒకరికి విక్రయించుకోవాల్సిందే. అంటే, మార్కెటింగ్ మేనేజర్ అవతారం ధరించాల్సిందే.
Storytelling Marketing | కార్పొరేట్ ప్రపంచం ఇప్పుడు ‘స్టోరీ టెల్లింగ్'ను మార్కెటింగ్ బ్రహ్మాస్త్రంగా భావిస్తున్నది. మాట్లాడితే కథ చెప్పినట్టు ఉండాలి. కమర్షియల్ యాడ్స్ చూస్తే ఓ మంచి నానో కథను ఆస్వాదిస్తున్న అనుభ�
1.67 కోట్లు వసూలు చేసిన ఇద్దరి అరెస్ట్ సుబేదారి, జూన్ 16: సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో మల్టీ మార్కెటింగ్ పేరుతో బోగస్ కంపెనీ స్థాపించి కోట్లు వసూలు చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గురువ�
డబ్బు చెల్లించినా స్టాక్ రావడంలో జాప్యమే కేంద్ర ప్రభుత్వ తీరుతో డీలర్లకు కంపెనీల కొర్రీలు హైదరాబాద్లో అడపాదడపా ‘నో స్టాక్’ బోర్డులు జిల్లాల్లో రోజురోజుకూ జఠిలమవుతున్న సమస్య సాగు సీజన్ ప్రారంభం�
న్యూఢిల్లీ, జూన్ 10: ఢిల్లీ అధికార సౌధాల్లో ఆయన పేరు తెలియని వారుండరు. సీనియర్ ఐఏఎస్ రాజీవ్ మెహరిషి ఆర్థికశాఖ, హోంశాఖ కార్యదర్శి వంటి కీలక పదవులు నిర్వహించారు. కెరీర్ చివర్లో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర�
తెలంగాణ లాంటి రాష్ర్టాలు రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? దానికి కారణాలేంటి? వీటిపై ప్రభుత్వాలు...
యువతకు సింగరేణి సేవా సమితి అండ ఉచితంగా పలు వృత్తి విద్యల్ల్లో తర్ఫీదు వివిధ వృత్తుల్లో శిక్షణ పొందిన 12వేల మంది ప్రస్తుతం శిక్షణలో 4 వేల మంది.. మరింత విస్తరిస్తున్న సింగరేణి సేవలు మందమర్రి రూరల్, మార్చి 19 : �