మావోయిస్టు పార్టీకి మరో గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) కొత్త చీఫ్ బర్సే దేవా తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
Gade Innaiah మావోయిస్టు పార్టీకి అనుకూలంగా మాట్లాడినందుకు మావోయిస్టు పార్టీ మాజీ నేత గాదె ఇన్నయ్యను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఇన్నయ్య జనగామ జిల్లా జఫర్గఢ్ మ�
‘ఆయుధాలను వదిలేసి.. ప్రజల్లోకి వెళ్దాం’ అని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో గతంలోనే నిర్ణయం తీసుకుంది. దాదాపు మూడున్నరేండ్ల తర్వాత 2024లో జరిగిన పొలిట్బ్యూరో సమావేశంలోనే ఆయుధాలు వదిలేయాలన�
మారేడుమిల్లి ఎన్కౌంటర్ ఒట్టి బూటకమని మావోయిస్టులు (Maoist Party) ఆరోపించారు. హిడ్మా (Hidma) ఆచూకీ కోసం పోలీసులు ఎలాంటి ఆపరేషన్ నిర్వహించలేదని.. దారుణంగా హత్య చేశారని వికల్ప్ పేరుతో మావోయిస్టు పార్టీ ఓ లేఖ విడుదల
అన్నలతో కలిసి అప్పటికే సుదీర్ఘ ప్రయాణం సాగించిన ఆ ఇంటి పెద్ద బిడ్డ 27 ఏండ్లుగా ఎక్కడ ఉన్నాడో తెలియని పరిస్థితి.. అయితే ఇప్పుడా ఆ వ్యక్తి బందూక్ వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు. దాదాపు మూడు దశాబ్దాలుగా క�
దేశంలో మావోయిస్టు ఉద్యమం దాదాపు కనుమరుగు కానున్నది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్లో కీలకమైన నాయకులను కోల్పోయిన మావోయిస్టు పార్టీ మరికొందరు అగ్రనేతల లొంగుబాటుతో పూర్తిగా దెబ్బతిన్నది.
మావోయిస్టు పార్టీ(Maoist Party) కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా, (Hidma)అతని సహచరి రాజే, మరికొందరిని ఈనెల 15న విజయవాడలో చికిత్స తీసుకుంటుండగా పట్టుకొని బూటకపు ఎన్కౌంటర్ చేశారని మావోయిస్టు కేంద్ర కమిటీ ఆరోపించింది.
Thippiri Tirupathi | మావోయిస్టు పార్టీకి ఇటీవల జనరల్ సెక్రటరీగా ఎన్నికైన తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ విజయవాడ పోలీసుల అదుపులో ఉన్నాడా? ఏపీలో పట్టుబడిన వారిలోని నలుగురు కీలక నేతల్లో అతను కూడా ఉన్నట్లు అనుమానాల�
నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్యనేతలంతా లొంగుబాట పట్టారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ నేతృత్వంలో భారీగా క్యాడర్ లొంగిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్ట
మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమి టీ సభ్యుడు కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ అలియాస్ గోపన్న, సికాస నేత రమేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయే క్రమంలోనే హైదరాబాద్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి (ఎస్ఐబీ) అధికారులు మ
చంద్రన్న లాంటి విప్లవ ద్రోహులకు విప్లవకారులమని చెప్పుకునే అర్హత లేదని మావోయిస్టు పార్టీ ఒడిశా రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి గణేశ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన పేరుతో సామాజిక మాధ్యమంలో బుధవారం లేఖ విడుద�
‘సాయుధ పోరాటం ద్వారానే రాజ్యాధికారం సాధ్యం’ అనే సిద్ధాంతాన్ని నమ్ముకొని పనిచేస్తున్న మావోయిస్టు పార్టీ తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఒకవైపు, 2026 మార్చి నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూ�