చంద్రన్న లాంటి విప్లవ ద్రోహులకు విప్లవకారులమని చెప్పుకునే అర్హత లేదని మావోయిస్టు పార్టీ ఒడిశా రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి గణేశ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన పేరుతో సామాజిక మాధ్యమంలో బుధవారం లేఖ విడుద�
‘సాయుధ పోరాటం ద్వారానే రాజ్యాధికారం సాధ్యం’ అనే సిద్ధాంతాన్ని నమ్ముకొని పనిచేస్తున్న మావోయిస్టు పార్టీ తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఒకవైపు, 2026 మార్చి నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూ�
మావోయిష్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కాతా రాంచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్, రాజుదాదా అంత్యక్రియలు ఆయన స్వగ్రామం సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తీగలకుంటపల్లిలో ప్రశాంతంగా ముగిశాయి. శనివారం ఉదయం 6గంటలక
మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఒకరి తర్వాత ఒకరు వనం వీడి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. మావోయిస్టు పార్టీ దళాలపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యుద్ధంతో ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. దీనికితోడు ఆ పార్టీ ప�
మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్బ్యూరో మెంబర్ మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను అలియాస్ అభయ్ మంగళవారం మహారాష్ట్రలోని గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపో�
Mallojula Venugopal | మావోయిస్టు పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోనూ పోలీసులకు లొంగిపోయారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో �
పోరాట ఉద్యమాల్లో అస్త్ర సన్యాసం ఉండదని, మావోయిస్టు పార్టీ నేత మల్లోజుల వేణుగోపాల్ కర్మ సిద్ధాంతంలోకి జారుకుంటున్నాడని ఆరోపిస్తూ ఆ పార్టీ సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస) కార్యదర్శి అశోక్ పేరుతో సోమవార
‘నిన్నటి పొరపాట్లను విశ్లేషించుకోవడం ద్వారా నేడు, రేపు వాటిని నివారించడం ఎలాగో మనం నేర్చుకుంటాం. తప్పుల నుంచి గుణపాఠాలు తీసుకోవడం రోగం రాకుండా టీకా తీసుకోవడం వంటిది.
సాయుధ పోరాట విరమణకు సంబంధించి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి పేరుతో కామ్రేడ్ సోనూ ఇచ్చిన ప్రకటన వ్యక్తిగతమైదేనని, అది పార్టీ నిర్ణయం కాదని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ స్ప�
మావోయిస్టు పార్టీ సభ్యురాలు, తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న భార్య శ్రీవిద్యను కంది జైలుకు తరలించారు. నాంపల్లిలోని తన సోదరుడు నార్ల రవివర్మ ఇంట్లో తలదాచుకున్న విషయం తెలుసుకున్న ఇంటెలిజెన్స్ �
మావోయిస్టు పార్టీ వామపక్ష ఉగ్రవాద పార్టీ అని కేంద్రప్రభుత్వం పదే పదే చెప్తున్నది. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ప్రారంభోత్సవానికి వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఇదే రకమైన ప్రకటన చ�