మావోయిస్టు పార్టీ(Maoist Party) కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా, (Hidma)అతని సహచరి రాజే, మరికొందరిని ఈనెల 15న విజయవాడలో చికిత్స తీసుకుంటుండగా పట్టుకొని బూటకపు ఎన్కౌంటర్ చేశారని మావోయిస్టు కేంద్ర కమిటీ ఆరోపించింది.
Thippiri Tirupathi | మావోయిస్టు పార్టీకి ఇటీవల జనరల్ సెక్రటరీగా ఎన్నికైన తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ విజయవాడ పోలీసుల అదుపులో ఉన్నాడా? ఏపీలో పట్టుబడిన వారిలోని నలుగురు కీలక నేతల్లో అతను కూడా ఉన్నట్లు అనుమానాల�
నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్యనేతలంతా లొంగుబాట పట్టారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ నేతృత్వంలో భారీగా క్యాడర్ లొంగిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్ట
మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమి టీ సభ్యుడు కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ అలియాస్ గోపన్న, సికాస నేత రమేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయే క్రమంలోనే హైదరాబాద్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి (ఎస్ఐబీ) అధికారులు మ
చంద్రన్న లాంటి విప్లవ ద్రోహులకు విప్లవకారులమని చెప్పుకునే అర్హత లేదని మావోయిస్టు పార్టీ ఒడిశా రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి గణేశ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన పేరుతో సామాజిక మాధ్యమంలో బుధవారం లేఖ విడుద�
‘సాయుధ పోరాటం ద్వారానే రాజ్యాధికారం సాధ్యం’ అనే సిద్ధాంతాన్ని నమ్ముకొని పనిచేస్తున్న మావోయిస్టు పార్టీ తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఒకవైపు, 2026 మార్చి నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూ�
మావోయిష్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కాతా రాంచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్, రాజుదాదా అంత్యక్రియలు ఆయన స్వగ్రామం సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తీగలకుంటపల్లిలో ప్రశాంతంగా ముగిశాయి. శనివారం ఉదయం 6గంటలక
మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఒకరి తర్వాత ఒకరు వనం వీడి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. మావోయిస్టు పార్టీ దళాలపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యుద్ధంతో ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. దీనికితోడు ఆ పార్టీ ప�
మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్బ్యూరో మెంబర్ మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను అలియాస్ అభయ్ మంగళవారం మహారాష్ట్రలోని గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపో�
Mallojula Venugopal | మావోయిస్టు పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోనూ పోలీసులకు లొంగిపోయారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో �
పోరాట ఉద్యమాల్లో అస్త్ర సన్యాసం ఉండదని, మావోయిస్టు పార్టీ నేత మల్లోజుల వేణుగోపాల్ కర్మ సిద్ధాంతంలోకి జారుకుంటున్నాడని ఆరోపిస్తూ ఆ పార్టీ సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస) కార్యదర్శి అశోక్ పేరుతో సోమవార