మావోయిస్టులకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నాయకుడు సుధాకర్ మరణించిన 24 గంటల వ్యవధిలోనే మరో కీలక నేత ఎన్కౌంటర్లో మృతిచెందారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో చోటుచేసుకున్న �
Nambala Keshava Rao | ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక అగ్రనేత అయిన నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం ధ్రువీకరించారు. నా�
మావోయిస్టు అగ్రనేత, దండకారణ్య స్పెషల్జోన్ కమిటీ సభ్యురాలు, ప్రెస్ టీం ఇన్చార్జి గుమ్మడవెల్లి రేణుకకు బుధవారం ఆమె స్వగ్రామమైన జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి కన్నీటి వీడ్కోలు పలికింది.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అమనగల్ కాంగ్రెస్ నేత, ఎంపీపీ పంతు నాయక్ హత్య కేసులో నిందితుడు, మావోయిస్టు నేత దారగోని శ్రీను విక్రమ్కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సంజయ్ దీపక్రావును తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఆ పార్టీ తమిళనాడు, కేరళ, కర్ణాటక ట్రైజంక్షన్, పశ్చిమ ఘాట్ స్పెషల్ జోన్ కమిటీ కార్
ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మంగళవారం భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు ముఖ్య నాయకుడు ఒకరు హతమయ్యాడు. బోడ్గుబ్లి గ్రామ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ చోటుచేసుకుందని..ఈ ఘటనలో మావోయిస్టు కీలక నే
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం సుబ్బారెడ్డిగూడెం గ్రామానికి చెందిన మావోయిస్ట్ నేత గజ్జెల సత్యంరెడ్డి 43 ఏండ్ల తర్వాత ఆదివారం సాయంత్రం తన ఇంటికి చేరుకున్నాడు. సత్యంరెడ్డి అలియాస్ గోపన్న మావోయిస్ట్
మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల కోటేశ్వర్రావు, వేణుగోపాలరావు మాతృమూర్తి మధురమ్మ (100) మంగళవారం సాయంత్రం పెద్దపల్లిలోని తన నివాసంలో కన్నుమూసింది. మధురమ్మకు ముగ్గురు కుమారులు