కనీసం అంబులెన్స్ వెళ్లేందుకూ మార్గంలేని కారణంగా ఓ వ్యక్తి ఊపిరి అనంతవాయువుల్లో కలిసిన అమానవీయ ఘటన భద్రాద్రి జిల్లా మణుగూరులో సోమవారం చోటుచేసుకుంది. ఇసుక లోడింగ్, ట్రాన్స్పోర్టు కోసం స్థానిక గోదావర�
చనిపోయిన వ్యక్తికి మళ్లీ పెళ్లి జరిగినట్లుగా చిత్రీకరించి కల్యాణలక్ష్మి సొమ్ములు స్వాహా చేసిన సంఘటన మణుగూరు మండలం శివలింగాపురంలో ఆలస్యంగా వెలుగు చూసింది. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మణుగూరు మ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు మండలాల్లో శనివారం సాయంత్రం ఈదురు గాలులతో వర్షం పడింది. మణుగూరు పట్టణంలో ఈదురు గాలులతోపాటు వడగళ్లతో కూడిన వర్షం పడింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడినా ఈదురు గాలుల ప్ర�
సింగరేణి సంస్థలో అత్యంత కీలకమైన డైరెక్టర్ ఫైనాన్స్ పోస్టు ఖాళీగా ఉన్నది. ఈ నెల 16 వరకు సంస్థ చైర్మన్గా కొనసాగిన బలరామ్కే ఇన్చార్జి బాధ్యతలు ఉండగా, ప్రస్తుతం పది రోజులుగా ఎవరికీ కేటాయించలేదు.
కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న బొగ్గు బ్లాక్ల వేలంలో సింగరేణి సంస్థ మణుగూరు పీకే ఓసీపీ-2 ఎక్స్ టెన్షన్ బ్లాకును ప్రైవేట్ వ్యక్తులకు దార దత్తం చేసే కుట్ర జరుగుతుందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర �
సినిమాల్లో జరిగినట్లే చేసి చూపించారు మణుగూరు ప్రభుత్వ దవాఖాన వైద్యు లు.. అప్పుడే పుట్టిన నవజాత శిశువు చనిపోయినప్పటికీ మెరుగైన వైద్యం కోసమంటూ ఆక్సిజన్ పెట్టి భద్రాచలం ఏరియా ప్రభుత్వ దవాఖానకు తరలించారు
నచ్చింది చదవాలనుకున్నది. ఇష్టమైన పనే చేయాలనుకున్నది. మూడునెలలు తిరక్కుండానే మనసు మార్చుకుని కోర్సు మారాలనుకున్నది. ఇంట్లో ఒప్పించి కాలేజీ మారింది. మెకానిక్ ఫీల్డ్లో అడుగుపెట్టింది. మూడు నెలల్లో పికప
Rega Kanta Rao | పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత రేగా కాంతారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. అభివృద్ధిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.
Rakesh Reddy | మణుగూరు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై పక్కా ప్రణాళిక తోనే, ప్రభుత్వ పెద్దల అండతోనే దాడి జరిగింది అని బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకత్వానికి ఈ దాడి అ�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ (Congress) గూండాలు రెచ్చిపోతున్నారు. అధికారం తమ చేతుల్లో ఉందన్న అహకారంతో బీఆర్ఎస్ (BRS) పార్టీ నాయకులు, కార్యాలయాలపై దాడులకు తెగబడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో