భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి బంగ్లోస్ క్వార్టర్స్ లో అరుదైన సర్పం కనిపించింది. సోమవారం రాత్రి 11 గంటలకు ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందికి పాము కనిపించగానే ప్రాణధార ట్రస్ట్ స్నేక్ రెస్క్�
మణుగూరు పినపాక మార్గం ఆసాంతం ప్రధాన రహదారిగా కాకుండా ఇసుక లారీల అడ్డాగా కన్పిస్తోంది. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం కోసం నిర్మించిన ప్రధాన రోడ్డు మార్గాన్ని ఇసుక లారీలు అమాంతంగా ఆక్రమించాయి.
రైలు కూత ఎప్పుడు వినిపిస్తుంది? తాము ఎన్నడు ప్రయాణించేది? ఇది కోల్బెల్ట్ ప్రాంత ప్రజల్లో ఏళ్ల తరబడిగా ఉన్న కోరిక. బొగ్గుతో పాటు ప్రజా రవాణాకు అనుకూలమైన రామగుండం-మణుగూరు కొత్త రైల్వేలైన్ ఏర్పాటు కలగాన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని గ్రేస్మిషన్ పాఠశాలలో ఆదివారం విద్యుత్తు షాక్ తగిలి ఇద్దరు సెక్యూరిటీ గార్డులు మృతిచెందారు. మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని శివలింగాపురం కాళీమాత ఏరియాకు చెం�
పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మన్, కార్యదర్శి నారాయణను పోలీసులు అరెస్టు చేశారు. వారితోపాటు మరో ఎనిమిది మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 5న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Kothagudem) రఘునాథపాలెంలో జరిగి
Ganja seized | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో(Manuguru) పోలీసులు భారీగా గంజాయిని(Ganja seized) పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు.
హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం (Rain) కురుస్తున్నది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్లోని (Hyderabad) ఖైరతాబాద్, అమీర్పేట, పంజాగుట్ట, ఎస్ఆర్నగర్, సనత్ నగర్, బోరబండలో వర్షం కురిసి�
రాష్ట్రంలోని పేదలందరికీ కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందించడమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. మణుగూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సుమారు రూ.50 లక్షలతో ఏర్పా�
అరవై లక్షల సభ్యత్వాలతో బీఆర్ఎస్ పార్టీ బలమైన శక్తిగా ఆవిర్భవించిందని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం మనదేనంటూ స్పష్టం చేశా�
Manuguru | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని మణుగూరులో (Manuguru) వేగంగా దూసుకొచ్చిన లారీ ఓ బైకును వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో మోటారు సైకిల్పై వెళ్తున్న ఇద్దరు యువ�
Manuguru | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఘోర ప్రమాదం జరిగిది. ముణుగూరు మండలంలోని సమితిసింగారం వద్ద గురువారం అర్ధరాత్రి రెండు బైకులు ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు యువకులు
భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్లో నూతనంగా ఏర్పాటు-చేసిన ఓ-18 ప్లాంటు-లో ఉత్పత్తి ప్రారంభమైంది. దీనిని డి.ఏ.ఈ.చైర్మన్ వ్యాస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా