మణుగూరు రూరల్, జనవరి 9: భద్రాద్రి జిల్లా మణుగూరు మండలంలోని చిక్కుడుగుంటలో తెలంగాణ ప్రభుత్వం 1,080 (4×270) మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో భద్రాద్రి థర్మల్ పవర్ప్లాంట్ (బీటీపీఎస్) నిర్మిస్తున్నది. �
మణుగూరు : ఏరియాలోని కేసీహెచ్పీలో విధులు నిర్వహిస్తున్న పూర్ణచందర్రావు(56) గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన మణుగూరులో ఏరియాలో చోటు చేసుకున్నది. ఆదివారం రెండో షిఫ్ట్లో విధులు నిర్వహిస్తున్న క్రమంలో అస�
మణుగూరు : సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని ఏఎస్పీ డాక్టర్ శబరీష్ అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మండలంలోని ప�
మణుగూరు: ఏరియా బొగ్గు ఉత్పత్తి నిర్దేశించిన లక్ష్యానికి 10.52లక్షల టన్నులకు గాను 96.70లక్షల టన్నులు 92శాతం ఉత్పత్తి సాధించి, ఓబీ 96 శాతం వెలికితీసిందని బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ అన్ని యూనియన్లు ఇచ్
మణుగూరు : బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ 9,10,11 తేదీలలో జరిగే సమ్మెలో పాల్గొనాలని సింగరేణి కార్మికులకు ఏరియా అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. టీబీజీకేఎస్ నేత కోటా శ్రీనివాస్ అధ్యక్�
మణుగూరు : ఏరియా బొగ్గు ఉత్పత్తి నిర్దేశించిన లక్ష్యానికి 98.90లక్షల టన్నులకు గాను 88.52లక్షల టన్నులు 90శాతం ఉత్పత్తి సాధించిందని, ఓబీ వెలికితీతలో 109 శాతం సాధించి కంపెనీ వ్యాప్తంగా మణుగూరు ముందు స్థానంలో నిలిచిం�
Bhadradri Kothagudem | మణుగూరు మండలం భద్రాద్రి పవర్ ప్లాంట్ (BTPS) వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన వాహనం.. బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ముగ్గురు మృతి చెందారు.
మణుగూరు: కార్మిక సంక్షేమం కోసం నిస్వార్ధంగా పనిచేస్తున్న టీబీజీకేఎస్పై తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటని టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు వీ.ప్రభాకర్రావు అన్నారు. గురువారం మణుగూరు ఓసీలో జరిగిన గేట�
మణుగూరు: నేషనల్ కరాటే చాంపియన్షిప్ పోటీల్లో మణుగూరుకు చెందిన బోధిధర్మ కరాటే అకాడమి విద్యార్థులు సత్తాచాటారని కరాటే మాస్టర్ రవి తెలిపారు. ఆదివారం ములుగు జిల్లా ఏటూరునాగారంలో జరిగిన నేషనల్ కరాటే చాంపియ
మణుగూరు: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా వార్షిక లక్ష్యాన్ని అధిగమించాలని సీఅండ్ఎండీ శ్రీధర్ అన్నారు. సోమవారం ఆయన ఏరియా జీఎం జక్కం రమేశ్, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఏటా పెరుగుతున్న బొ�
మణుగూరు: శాంతిభద్రతల పరిరక్షణ కోసమే కార్డన్సెర్చ్ నిర్వహిస్తున్నామని ఏఎస్పీ శబరీష్ అన్నారు. జిల్లా ఎస్పీ సునీల్దత్ ఆదేశాల మేరకు శుక్రవారం మణుగూరు మండలంలోని వెంకటపతినగర్, మద్దులగూడెం గ్రామాల్లో సీఐ �
మణుగూరు: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా సెప్టెంబర్ నెల నిర్దేశిత లక్ష్యాన్ని అధిగ మించి102 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా జీఎం జక్కం రమేశ్ తెలిపారు. గురువారం మణుగూరు ఏరియా జీఎం కార్యాలయంలో జరిగి�