సంగారెడ్డి గడ్డపై బీఆర్ఎస్ జెండాను ఎగురవేయాలని, నాయకులందరూ కలిసికట్టుగా పని చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. దసరా తర్వాత నిర్వహిస్తున్న అలయ్ బలయ్ కార్యక్రమానికి నారాయణఖ�
ఉమ్మడి పాలనలో గుకెడు నీటికి నోచుకోని ప్రాంతం సిద్దిపేట.. జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని నాలుగు దశాబ్దాలు పోరాడిన గడ్డ సిద్దిపేట. రైలు సౌకర్యం కోసం సుదీర్ఘకాలం ఎదురుచూసిన నేల సిద్దిపేట. ఇలా కొన్నేండ్లప
హోటల్ మేనేజ్మెంట్ కళాశాలల్లో శిక్షణ పొందిన యువతులకు ఉద్యోగవ అకాశాలను కల్పిస్తామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. శనివారం కోహీర్ మండలంలోని కవేలి జాతీయ రహదారి పక్క�
అభివృద్ధి చేశాం.. మరోసారి ఆశీర్వదించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీర్ హరీశ్రావు అన్నారు. శనివారం జహీరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. జహీరాబా�
హైదరాబాద్ మెడికల్ హబ్గా మారనున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్ ఫార్మా హబ్గా, వ్యాక్సిన్ హబ్గా, ఐటీ హబ్గా కొనసాగుతున్నదని, అతి త్వరలోనే మెడికల్ హబ్గా మారుతు
సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వ బడులంటే అప్పటి పాలకులకు చిన్నచూపు ఉండేది. దీంతో సర్కారు విద్య బలహీనపడింది. ఇరుకైన తరగతి గదులు.. శిథిలావస్థలో ఉన్న భవనాలు..అరకొర వసతులు వెక్కిరించేవి. విద్యార్థులుంటే టీచర్లు ఉ�
సంగారెడ్డి జిల్లా ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. ఉమ్మడి పాలనలో వెనుకబడిన ఈ ప్రాంత అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ మేరకు జిల్లాకు నిధుల వరద పారుతున్నది. ఫలితంగా అభివృద్ధి పరు�
పేదలకు మెరుగైన వైద్యం అందించేలా.. ప్రభుత్వ దవాఖానల్లో సర్కారు అత్యాధునిక పరికరాలు, యంత్రాలను సమకూరుస్తోంది. ఈ నేపథ్యంలోనే అత్యవసర చికిత్స అవసరమైన ఎందరికో పునర్జన్మనిచ్చిన ఉస్మానియా.. అరుదైన, ఉచిత శస్త్ర
‘మనఊరు-మనబడి’ పను ల్లో వేగం పెంచి, ఈ నెల చివరి వరకు పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో సిద్దిపేట నియోజకవర్గంలో ‘మనఊరు-మనబడి’ పథకం కింద పాఠశాల
తల్లీబిడ్డల సంరక్షణకు చక్కటి చర్యలు తీసుకొంటున్న ప్రభుత్వం.. ప్రభుత్వ దవాఖానల్లో అత్యాధునిక ‘టిఫా’ స్కానింగ్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చింది. కొంతమంది పిల్లలు పుట్టుకతోనే ఏదో ఒక లోపం కనిపిస్తున్నద�
సిద్దిపేట ప్రజలకు సౌకర్యవంతంగా ఉండడంతో పాటు ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంతో పట్టణ శివారులోని పొన్నాల వైజంక్షన్ వద్ద తలపెట్టిన ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది.
రాష్ట్రం లో ప్రాథమిక వైద్యం మరింత బలోపేతానికి ఐదు కార్యక్రమాలు చేపట్టినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. 969 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల చేశామని, ఒకట్రెండు వ