కాంగ్రెస్ మంత్రి శ్రీధర్బాబు అద్భుతమైన నటుడు.. అగ్రనటులు చిరంజీవి, రజినీకాంత్ కంటే అద్భుతంగా నటిస్తాడు.. మంథని నియోజకవర్గంలో అనేక చిత్ర, విచిత్రాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళతో జరిగిన ఫోన్ సంభాషణలో ఆ మహిళను మరో నాయకున్ని లక్ష్యంగా చేసుకుని అనుచితమైన పదజాలన్ని ఉపయోగించడం దృష్టికి వచ్చిందని రొడ్డ బాపన్న అన్నారు.
మంథని నియోజవకర్గానికి మళ్లీ వెలుగులు రా వాలని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆకాంక్షించారు. అది ప్రజాస్వామ్య పో రాటంతోనే సాధ్యమని స్పష్టం చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం కమాన్పూర్ మండలం రొం�
Putta Madhukar | రజతోత్సవ సభలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పీచ్ ప్రజల్లో ఉత్సాహం నింపిందని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలను కార్యకర్తలను, అభిమానులను సభకు తీసుకువ�
ముందుచూపుతో మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన చరిత్ర బీఆర్ఎస్దేనని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో తాము ఓట్ల కోసం కాకుండా ప్రజల కోసమే పని చేశామని స్పష్టం చేశారు. �
Manthani | మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంథని నియో జకవర్గంలో Manthani constituency) పది రోజులుగా మిషన్ భగీరథ(Mission Bhagiratha) నీరు రావడం లేదని మహిళలు ఖాళీ బిందెలతో నిరసన(Women protested) తెలిపారు.
కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నాయకులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, సాగునీరు లేక పంటలు ఎండుతున్న రైతుల పక్షాన దీక్షలు చేస్తే కేసులు పెట్టిస్తున్నారని పెద్దపల్లి జడ్పీ చైర్మన్�
మంథని నియోజకవర్గంపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపిస్తున్నారు. గత వారం రోజుల్లో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ వరుసగా మూడు సార్లు కలిసి విజ్ఞప్తి చేయడం తో నియోజకవర్గంలోని తూర్పు డివిజన
Interview | ‘మంథని నియోజకవర్గాన్ని కాంగ్రెస్ 60 ఏండ్ల పాటు పాలించింది. కానీ ఏం చేయలేకపోయింది. అందుకే ఈ ప్రాంతం ఇప్పటికీ రాష్ట్రంలో మారుమూల ప్రాంతంగా ఉండిపోయింది. తండ్రీ కొడుకులు 40 ఏండ్లు పాలించినా చేసింది శూన్య
మంథని నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకుల కోసం పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన మెగా జాబ్మేళాకు విశేష స్పందన లభించింది.