టీమ్ఇండియా చీఫ్ కోచ్ గంభీర్ లక్ష్యంగా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత ఓటమికి ప్రధాన కారణం గంభీర్ అని పేర్కొన్నాడు.
Manoj Tiwary : పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారీ(Manoj Tiwary) ఫస్ట్ క్లాస్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్(Eden Gardens)లో విజయంతో కెరీర్ను ముగించాడు. బిహార్తో మ్యాచ్ అ�
Manoj Tiwary : పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారీ(Manoj Tiwary) ఫస్ట్ క్లాస్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్(Eden Gardens)లో బిహార్తో మ్యాచ్ తనకు చివరిదని తేల్చి చ
క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన భారత సీనియర్ ప్లేయర్, బెంగాల్ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. బెంగాల్కు రంజీ ట్రోఫీ అం
Manoj Tiwary : పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి(West Bengal Sports Minister) మనోజ్ తివారీ(Manoj Tiwary) రిటైర్మెంట్ నిర్ణయం వెనక్కి తీసుకున్నాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (Cricket Association Of Bengal) పెద్దల అభ్యర్థన మేరకు అతను ఐదు రోజుల్లోన�
ఐపీఎల్ లో అత్యంత ప్రాచుర్యం పొందిన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తర్వాత రెండు టైటిళ్లు నెగ్గిన జట్టుగా ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) యాజమాన్యం తీరుపై పశ్చిమబెంగాల్ క్రీడా, యువజన సర్వ�
పశ్చిమ బెంగాల్ క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి మనోజ్ తివారి రంజీ ట్రోఫీలో సెంచరీలతో చెలరేగుతున్నాడు. జార్ఖండ్ తో క్వాలిఫయర్స్ లో శతకం బాదిన ఈ వెటరన్ ఆటగాడు.. తాజాగా మధ్యప్రదేశ్ తో జరుగుతున్న సెమీస్ లో క�
రంజీలో బెంగాల్ మంత్రి సెంచరీ శతక్కొట్టిన మనోజ్ తివారీ బెంగళూరు: రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతూ.. రంజీ ట్రోఫీలో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా బెంగాల్ మిడిలార్డర్ బ్యాటర్ మనోజ్ తివారీ (136; 19 ఫోర్�
భారత దేశవాళీ టోర్నమెంటు రంజీ ట్రోపీలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ మంత్రి మనోజ్ తివారీ బ్యాటుతో అదరగొట్టాడు. బెంగాల్ తరఫున ఆడిన అతను.. జార్ఖండ్తో జరిగిన
దేశవాళీ క్రికెట్ లో బెంగాల్ రంజీ జట్టు కొత్త చరిత్రను సృష్టించింది. రంజీ ట్రోఫీ క్వార్టర్స్ లో భాగంగా జార్ఖండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో బెంగాల్ జట్టుకు చెందిన ఏకంగా 9 మంది ఆటగాళ్లు అర్థ సెంచరీలతో కదం తొక్క
పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలో కొత్త మంత్రివర్గం ఏర్పాటైంది.ఇందులో తృణమూల్ కాంగ్రెస్కు చెందిన 43 మంది శాసనసభ్యులు సోమవారం రాజ్భవన్లోమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బెంగాల�