గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానం ఏకగ్రీవంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారిత�
ఆర్థిక వేత్తగా అడుగుపెట్టి.. ప్రధాని పీఠాన్ని పడేండ్ల పాటు అధిష్ఠించి ఎన్నో ఆర్థిక సంస్కరణలకు బాటలు వేసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 33 ఏండ్ల పార్లమెంటరీ ప్రస్థానం బుధవారంతో ముగిసింది.
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ సహా 54 మంది రాజ్యసభ సభ్యులు మంగళవారం పదవీ విరమణ చేశారు. వీరిలో 9 మంది కేంద్రమంత్రులు కూడా ఉన్నారు. పెద్దలసభలో తన 33 ఏండ్ల పార్లమెంటరీ ఇన్నింగ్స్ను మన్మోహన్ సింగ్ ముగించారు. ఆ�
ఈ ఏడాది రాజ్యసభ నుంచి రిటైర్ కానున్న 68 మంది ఎంపీలకు చైర్మన్ జగ్దీప్ ధన్కర్ ఘనంగా వీడ్కోలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు సభ్యులు ఎంతగానో కృషి చేశారని క�
2001కు ముందు జరిగిన సంఘటనలను సింహావలోకనం చేస్తే.. తెలంగాణ ప్రజల అభీష్టాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలోని హేతుబద్ధతను గ్రహించి తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేయాలని దశాబ్దాల క్రితమే ఫజల్ అలీ కమిషన్ సిఫారసు
Parliament | రాజ్యాంగంలోని 79వ అధికరణం నిర్దేశించినట్లు, మన పార్లమెంటు మూడు విభాగాలుగా ఉంటుంది. అది రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభలతో కూడినది. అంటే రాష్ట్రపతి పార్లమెంటులో అంతర్భాగం అన్నమాట. అందువల్లనే, ఉభయ సభలు ఓ బ
BRS Bhavan | దేశ రాజధానిలో తెలంగాణ ఆత్మగౌరవ పతాక సగర్వంగా ఎగురనున్నది. హస్తినలో తెలంగాణ అస్థిత్వ ప్రతీక సగౌరవంగా మెరవనున్నది. భారత రాష్ట్ర సమితి తన రాజకీయ ప్రస్థానంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్
నాటి ప్రధానిని మౌన్ మోహన్సింగ్గా అభివర్ణించారు. మన్మోహన్సింగ్ అత్యంత బలహీనమైన ప్రధాని అని, తాను 56 ఇంచుల ఛాతి గల బలవంతుడనని, విధాన నిర్ణయాలతో ఆర్థిక చక్రాన్ని పరుగెత్తిస్తానని, తద్వారా ఆర్థిక అభివృ�