2001కు ముందు జరిగిన సంఘటనలను సింహావలోకనం చేస్తే.. తెలంగాణ ప్రజల అభీష్టాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలోని హేతుబద్ధతను గ్రహించి తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేయాలని దశాబ్దాల క్రితమే ఫజల్ అలీ కమిషన్ సిఫారసు
Parliament | రాజ్యాంగంలోని 79వ అధికరణం నిర్దేశించినట్లు, మన పార్లమెంటు మూడు విభాగాలుగా ఉంటుంది. అది రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభలతో కూడినది. అంటే రాష్ట్రపతి పార్లమెంటులో అంతర్భాగం అన్నమాట. అందువల్లనే, ఉభయ సభలు ఓ బ
BRS Bhavan | దేశ రాజధానిలో తెలంగాణ ఆత్మగౌరవ పతాక సగర్వంగా ఎగురనున్నది. హస్తినలో తెలంగాణ అస్థిత్వ ప్రతీక సగౌరవంగా మెరవనున్నది. భారత రాష్ట్ర సమితి తన రాజకీయ ప్రస్థానంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్
నాటి ప్రధానిని మౌన్ మోహన్సింగ్గా అభివర్ణించారు. మన్మోహన్సింగ్ అత్యంత బలహీనమైన ప్రధాని అని, తాను 56 ఇంచుల ఛాతి గల బలవంతుడనని, విధాన నిర్ణయాలతో ఆర్థిక చక్రాన్ని పరుగెత్తిస్తానని, తద్వారా ఆర్థిక అభివృ�
వరంగల్ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఇది టెన్ జన్పథ్ కాదు.. తెలంగాణ జనపథం అని రాహుల్కు కేటీఆర్ చురకలంటించారు. రాహుల్ గాంధీ.. మీరు చెప్పిందల్లా నమ్మడానికి, �
శంషాబాద్ రూరల్, మార్చి 18: తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్కు శుక్రవారం శంషాబాద్ ఎయిర్పోర్టులో ఘన స్వాగతం లభించింది. ఢిల్లీలో జరిగిన ట్రయల్స్లో ప్రత్యర్థులపై అద్భుత విజయాలు సొంతం చేసుకున్న నిఖత్
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఘోర పరాభవం ఎదురైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అత్యున్నత స్థాయి నిర్ణయాత్మక మండలి అయిన సీడబ్ల్యూసీ సమావేశం ఆదివారం జరగనుంది. ఆదివారం సాయంత్రం 4 �
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలకు కేంద్ర హోంమంత్రి అమిత్షా కౌంటర్ ఇచ్చారు. యూపీలోని రాయ్బరేలీ ప్రచారంలో అమిత్షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్ హయాంలో కొ�
‘మాట బలి కోరుతుంది’ అన్నది ఒక సామెత. ‘మాట అగ్ని లాంటిది. అది ముతక ధాన్యాన్ని వండి ఆహారంగా మార్చగలదు. అదుపుతప్పితే దహించి వేయనూ గలదు’ అనేది ఒక సంస్కృత శ్లోక సారాంశం. ‘నోరా వీపుకు తేకే’ అన్నది పల్లెటూరి పలుక�