న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ బుధవారం సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరారు. సోమవారం నుంచి జ్వరంతో బాధపడుతున్న ఆయన దాని నుంచి కోలుకున్నప్పటికీ బాగా నీరసంగా ఉన్నారు. దీంతో ఎయిమ్స్లో చేరారు. �
Ramdas Athawale : ఎప్పుడు ఏదో ఒక వ్యాఖ్య చేస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలిచే కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే.. మరోసారి తన మాటలతో వివాదం రేగేలా చేశారు. ఈసారి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాతోపాటు మన్మోహన్ను కూడా...
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య 75వ ఏడాది వేడుకలను ఒక సంవత్సరం పాటు నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. 11 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చైర్మన్గా ఉంటారు. ముకుల
ప్రధానమంత్రి పీవీ నరసింహారావు నేతృత్వంలో మన్మోహన్ సింగ్ 1991 లో సరిగ్గా ఇదే రోజున ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థ దిశనే మార్చింది. లైసెన్స్ రాజ్ సరళీకరణతో ముగిసింది.
టీకా ఉత్పత్తిని పెంచడానికి దేశంలోని ఫార్మా కంపెనీలకు అనుమతులివ్వాలని మంగళవారం ఓ సదస్సులో నేను సూచించాను. అయితే, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆ ప్రక్రియలో ఉన్నట్టు తెలియడం సంతోషకరం.-నితిన్ గడ్కరీ, కేంద్రమ�
నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ.. | కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం సోమవారం జరుగనుంది. వర్చువల్ విధానంలో జరిగే భేటీలో ఇటీవల వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, పార్టీ వైఫల్యం.. భవిష్యత్ ప్రణ�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: కరోనా నుంచి కోలుకున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ నెల 19న ఆయనకు కరోనా సోకడంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం �
Manmohan Singh: ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్సింగ్ సుర్జేవాలా ప్రకటించారు.
ఇప్పటికే రెండు డోసుల టీకా వేసుకున్నా సోకిన వైరస్న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ కరోనా బారిన పడ్డారు. చికిత్స కోసం సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ ఎయిమ్స్లో చేరారు. మన్మోహన్