CM KCR | రాజకీయాలు అంటే సులభంగా తీసుకోవద్దు.. ఓటును సులభంగా వేయొద్దు అని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. రాజకీయం అంటే చాలా గంభీరమైన విషయం.. ఇదేమీ సినిమా మ్యాట్నీ షో కాదు. ఎవడో చెప్పిండని ఓటేస్తే ఆ ఓటే �
CM KCR | ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నేతృత్వంలో మెదక్ నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందిందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రామాయంపేటకు ఆర్డీవో ఆఫీసు, డిగ్రీ కాలేజీ వచ్చింది.. అది �
Sangareddy | సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలం కొల్కూర్ గ్రామ సమీపంలో ఘోరం జరిగింది. ఓ ట్రాక్టర్ అదుపుతప్పి మంజీరా నదిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు.
Manjeera Kumbh Mela | జహీరాబాద్ : మంజీరా కుంభమేళాకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని రాఘవపూర్ - హుమ్నాపూర్ శివారుల�
Manjeera Kumbh Mela | మంజీర నదిలో పుష్కరుడు ప్రవేశించిన వేళ సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని పంచవటి క్షేత్రం ఆవరణలో సోమవారం నుంచి గరుడగంగ కుంభమేళా ప్రారంభంకానున్నది. పంచవటి క్ష్రేతం పీఠాధిపతి కాశీనాథ్ బాబ
Manjeera Pushkaralu | మంజీరా నది పుష్కరాలకు సిద్ధమైంది. మెదక్ మండలం పేరూరు గ్రామ సమీపంలోని గరుడగంగ సరస్వతీ మాత ఆలయం వద్ద నేటి నుంచి 12 రోజుల పాటు నిర్వహించనున్న వేడుకలకు అధికారులు, ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశా
Manjeera Pushkaralu | మెదక్ జిల్లా మెదక్ మండలం పేరూర్ గ్రామ శివారులో గరుడగంగా మంజీరా నదికి 2011లో తొలిసారి పుషరాలు నిర్వహించారు. అప్పట్లో తెలంగాణ ఉద్యమ సారథి, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ పుష్కరాలను ప్రారంభించారు.
Medak Dist | పాపన్నపేట మండలం ఎల్లాపూర్ సమీపంలోని మంజీరా నదిలో ఆరుగురు మత్స్యకారులు చిక్కుకున్నారు. ఎగువన భారీ వర్షాలు కురవడంతో సింగూర్ ప్రాజెక్టు నుండి నీటి విడుదల చేయడంతో ఏడుపాయల వన దుర్గామాత ఆలయం వద్ద మంజీర�
Medak | మ్మడి మెదక్ జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. శివ్వంపేట మండలంలో కుండపోతగా వర్షం కురుస్తున్నది. భారీ వానతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండగా, కుంటలు, చెరువులు
నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్టుకు చెందిన మూడు వరద గేట్ల ద్వారా 14,900 క్యూసెక్కుల నీటిని మంజీరాలోకి విడుదల చేస్తున్నట్లు నీటి పారుదల శాఖ ఈఈ సోలోమాన్ తెలిపారు. సెప్టెంబర్ 8వ తేదీన నీటి విడుదలను మంజీరా�
Manjeera River | సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల మీదుగా ప్రవహించే మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మహారాష్ట్ర నుంచి భారీగా వరద నీరు రావడంతో.. మంజీరా ఉరకలేస్తోంది. మంజీరా నది తీర ప్రాంతంలోని హుస్సేన్ నగర్,
నిజాంసాగర్ : ఎగువ భాగం నుంచి నిజాంసాగర్ ప్రాజెక్ట్కు ఇన్ఫ్లో పెరుగుతుండడంతో గురువారం సాయంత్రం వియర్ నంబర్ 12లో ఏడు వరద గేట్లు, వియర్ నంబర్ 16 నుంచి 5గేట్ల ద్వారా నీటిని మంజీరాలోకి విడుదల చేస్తున్న�
చిరుత పులి | నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో చిరుతపులి కలకలం రేపుతున్నది. జిల్లాల సరిహద్దు ప్రాంతంలోని మంజీరా నది పరివాహక ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నది.
గులాబ్ తుఫాన్ కారణంగా మంజీరానది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కామారెడ్డి జిల్లాలోని ఆ గ్రామం చుట్టూ నీళ్లే. బయటకు పోవటానికి వీల్లేని పరిస్థితి. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఓ 16 నెలల చిన్నారికి అత్యవసర ఔషధాలు కా�