ఒక పక్క హింసాత్మక, అమానవీయ ఘటనలతో మణిపూర్ రాష్ట్రం అల్లాడుతుంటే అదేమీ పెద్ద విషయం కాదంటూ బీజేపీ ఎమ్మెల్యే ఒకరు చేసిన వ్యాఖ్యలు ఢిల్లీ అసెంబ్లీలో దుమారం రేపాయి. అధికార పార్టీ ఆప్ సభ్యులు దీనిపై తీవ్ర ఆ�
Manipur issue: రూల్ 167 కింద మణిపూర్ అంశంపై చర్చ చేపట్టేందుకు విపక్షం రెఢీ అయినట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎంపీ జైరాం రమేశ్ తన ట్వీట్లో దీనికి సంబంధించిన ప్రతిపాదన చేశారు. అయితే ఆ రూల్ కింద చర్చకు కేంద్
No-Trust Motion: ఆగస్టు 8వ తేదీన అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు 10వ తేదీన ప్రధాని మోదీ ఆ చర్చకు సమాధానం ఇవ్వనున్నారు. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశప�
Manipur issue: పార్లమెంట్లో ఏడో రోజు కూడా అదే సీన్ రిపీటైంది. మణిపూర్ అంశంపైన చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో లోక్సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. ఇక రాజ్యసభను రేపటికి వాయిదా వేశార�
పార్లమెంట్లో వాయిదాల పర్వం కొనసాగుతున్నది. మణిపూర్ అంశంపై మొదటి నుంచి పట్టు విడవని ప్రతిపక్షాలు తమ ఆందోళనలను గురువారం కూడా కొనసాగించాయి. లోక్సభలో విపక్ష సభ్యులు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు.
Loksabha Adjourned:మణిపూర్లో శాంతి నెలకొల్పడంతో పాటు సాధారణ పరిస్థితులు ఏర్పడేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ కోరింది. మణిపూర్ ఘటనలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసి
మణిపూర్లో జరుగుతున్న అమానవీయ, హింసాత్మక సంఘటనలపై కేంద్రం స్పందించాలని, పార్లమెంట్లో చర్చించి అక్కడి ప్రజలకు అండగా నిలవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. పార్లమెంట్ సమావేశాల్లో రెండోరోజైన శుక్రవారం