ఓ ప్రైవేట్ నిర్మాణ సంస్థలో పెయింటర్గా పనిచేస్తున్న వ్యక్తి దారుణంగా హత్యకు గురైన సంఘటన సైబరాబాద్ కమిషనరేట్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథ నం ప్రకారం
మణికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన గుడ్మార్నింగ్ మణికొండ-ప్రజాభిప్రాయ సేకరణ ఆదర్శనీయమైనదని మహేశ్వరం మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయ
మణికొండ మున్సిపాలిటీలోని పాషాకాలనీలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. విద్యుదా ఘాతంతో చెలరేగిన మంటలు ఇంట్లోకి ఎగిసిపడి సిలిండర్లు పేలి ముగ్గురు మహిళలు అగ్నికి ఆహుతి అయ్యారు.
అత్తామామలు సంపాదించిన ఆస్తులు తీసుకొని ఓ కోడలు.. బతికి ఉన్న అత్త చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ను సృష్టించి.. ఆమెను అనాథాశ్రమానికి పంపించింది. అయితే.. తమ కోడలు వేధిస్తుందంటూ బాధిత వృద్ధురాలు పోలీస్స్ట�
HYDRAA | నెక్నాంపూర్ గ్రామ పెద్ద చెరువు ఎగువ ప్రాంతంలోని కొనసాగుతున్న లేక్ వ్యూ వెంచర్లో నిర్మితమవుతున్న విల్లాలకు గతంలో మణికొండ మున్సిపాలిటీ టౌన్ప్లానింగ్ అధికారులు అనుమతులిచ్చినట్లు తెలిసింది.
వాణిజ్య పన్నులు కడుతున్నారు. చిన్నాచితక వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈ లోపు హైడ్రా వచ్చింది.. నోటీసులిచ్చింది. సమాధానం ఎందుకివ్వలేదంటూ.. తెల్లవారుజామునే వచ్చి 14 షట్టర్లను కూల్చేసింది.
గండిపేట చెరువు కాలువ(కాండూట్) కబ్జాలమయంగా మారడంతో ప్రమాదపుటంచున ఉన్నది. ఎక్కడపడితే అక్కడ వ్యాపార కేంద్రాలు వెలుస్తుండటంతో మురుగునీటితో కాండూట్ పూర్తిగా కలుషితమవుతున్నది.
మణికొండ మున్సిపాలిటీలో వెలిసిన అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఒకటి కాదు రెండు ఏకంగా పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు ఉండటంతో వాటిని కూల్చివేయాలని నిర్ణయించారు.
నార్సింగి, మణికొండ మున్సిపాలిటీల పరిధిలో ఏర్పాటు చేసిన తడిపొడి చెత్తతో సేంద్రీయ ఎరువుల తయారీ కేంద్రాల పనితీరు అద్భుతంగా ఉన్నదని రాష్ట్ర పురపాలకశాఖ పరిపాలన డైరెక్టర్ పమేలా సత్పతి అన్నారు.