బెంగుళూరు: కిస్సింగ్ గేమ్లో పాల్గొన్న 8 మంది విద్యార్థులను మంగుళూరు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆ విద్యార్థులు సెయింట్ అలియోసిస్ కాలేజీకి చెందినట్లు గుర్తించారు. వారిని జువెనైల్ కోర్టు ముంద
బెంగళూరు : కర్నాటకలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్ ఊపిరాడక ఐదుగురు కూలీలు దుర్మరణం చెందారు. ఈ ఘటన మంగళూరులో ఆదివారం రాత్రి జరిగింది. మంగళూరు పోలీస్ కమిషనర్ శశికుమార్ తెలిపి�
Karnataka | ఓ బస్సు యూటర్న్ తీసుకునేందుకు యత్నిస్తోంది.. దాని వెనుకాలే ఓ బైకర్ వేగంగా దూసుకొచ్చాడు. ద్విచక్ర వాహనదారుడు తన బైక్ను ఆపకుండా ముందుకు పోనిచ్చాడు. బస్సు డ్రైవర్ ఆకస్మాత్తుగా బ్రేకులు వ�
ఆపై తానూ ఆత్మహత్య మంగళూరులో ఘటన మంగళూరు: మతం మారుతుందేమోనన్న అనుమానంతో.. భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి, ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు ఓ వ్యక్తి. కర్ణాటకలోని మంగళూరులో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులో�
ఆయన రియల్ శ్రీమంతుడు.. వీధుల్లో పండ్లు అమ్మితే వచ్చే సంపాదనతో ఊర్లో పేద విద్యార్థుల కోసం పాఠశాల కట్టించాడు..అందరికీ ఆదర్శంగా నిలిచాడు.. అందుకే పద్మశ్రీ అవార్డు ఆయనను వెతుక్కుంటూ వచ్చింది. ఇంతకీ �
Oscar Fernandes | మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ (80) సోమవారం మృతి చెందారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఫెర్నాండెజ్.. మంగళూరులోని యెనిపోయా ఆస్పత్రిలో చికిత�
బెంగళూరు: కర్ణాటకలోని మంగళూరులో ‘ఈటా’ వేరియంట్ కరోనాను గుర్తించారు. దీనికి సంబంధించి ఒక కేసు తాజాగా నమోదైంది. నాలుగు నెలల కిందట దుబాయ్ నుంచి మంగళూరుకు వచ్చిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్
బెంగళూరు: కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు ఒక పెండ్లి వేడుకను అధికారులు నిలిపివేశారు. కర్ణాటకలోని మంగళూరులో ఈ ఘటన జరిగింది. మహాతోబారా శ్రీ మంగళదేవి ఆలయంలో పెద్ద సంఖ్యలో అతిథులు పెండ్లికి హ
12 మంది జాలర్లు గల్లంతు | జాలర్లు ప్రయాణిస్తున్న మర పడవను నౌక ఢీకొట్టడంతో తునాతునకలై 12 మంది గల్లంతయ్యారు. మంగళూరు తీర ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.
డంపింగ్ యార్డ్ | కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని డంపింగ్ యార్డ్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగళూరు శివార్లలోని పచ్ఛనడీ ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డ్లో ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఒక్కసా
బెంగళూరు: మరో మతం యువతితో కలిసి బస్సులో ప్రయాణిస్తున్న యువకుడ్ని కొందరు దారుణంగా కొట్టి కత్తితో పొడిచారు. తీవ్రంగా గాయపడిన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ వ్యక్తిపై దాడి చేసిన వారిని బజరంగ్ దళ
బెంగళూరు: ఆలయాన్ని అపవిత్రం చేసిన వ్యక్తి అనారోగ్యానికి గురై మరణించాడు. దీంతో భయాందోళన చెందిన ఇద్దరు అనుచరులు పూజారి సమక్షంలో పోలీసులకు లొంగిపోయి తమ తప్పును ఒప్పుకున్నారు. కర్ణాటకలోని మంగళూరులో ఈ ఘటన జ�