మాదిగల ఆత్మగౌరవాన్ని మందకృష్ణ మాదిగ వివిధ పార్టీల వద్ద తాకట్టు పెడుతున్నారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ విమర్శించారు. హైదరాబాద్ విద్యానగర్లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో �
1994 జూన్ 7న పిడికెడు మందితో మందకృష్ణ మాదిగ ఎమ్మార్పీఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి) ను స్థాపించారు. మనదేశ సామాజిక సంక్లిష్ట కుల వ్యవస్థలో మాదిగలకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా గత మూడు దశాబ్దాలు�
కేంద్రంలోని బీజేపీ సర్కారుపై దళిత సంఘాలు మండిపడ్డాయి. హామీ ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేపట్టకుండా తొమ్మిదేండ్లుగా కేంద్రం మౌనం వహిస్తుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
‘నీవ్వొక్కడివే దళితుడివి కావు.. దళిత సామాజికవర్గం పేరుతో వసూళ్లకు దిగేది మందకృష్ణ, ఆయన అనుచరులే. కేవలం రాజకీయ లబ్ధికోసమే వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్పై మందకృష్ణ ఆరోపణలు చేస్తున్నాడు’ అని పర్వతగిర�
స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య చిక్కడపల్లి, జనవరి 3: మందకృష్ణ మాదిగ వర్గీకరణ ఉద్యమంతో రాష్ట్రంలోని మాదిగలకు న్యాయం జరుగదని మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య విమర్శించ
ఎమ్మార్పీఎస్ను చీల్చే కుట్ర చేసిండు ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ కమలాపూర్, జూలై 15: బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ మాదిగల ద్రోహి అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. �