Manda Krishna Madiga | సీఎం రేవంత్రెడ్డిపై మందకృష్ణ మాదిగ మరోసారి సీరియస్ అయ్యారు. పద్ధతి మార్చుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఉండదని.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండరని హెచ్చరించారు. గురువారం మందకృష్ణ మాదిగ మీడియాత�
మార్పులు చేసి ఆమోదించిన జయ జయహే తెలంగాణ.. జననీ జయకేతనం కొత్త రాష్ట్ర గీతాన్ని తెలంగాణ సమాజం అంగీకరించదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. సోమవారం ఆయన హనుమకొండలో మీడియాతో మాట్�
తెలంగాణ రాష్ట్ర గీతంపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు. అందెశ్రీ రాసిన గీతాన్ని మార్చి సారం లేకుండా చేశారని మండిపడ్డారు. కొత్త గీతాన్ని తెలంగాణ సమాజం ఆమోదించదని అన్నారు
ఎస్సీ, ఎస్టీ, బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్రెడ్డిని రాబోయే రోజుల్లో గద్దె దింపడం ఖాయం అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. జూన్
ఎస్సీ వర్గీకరణలో మోసం చేసిన కాంగ్రెస్ను ఓడించడమే లక్ష్యంగా మాదిగలు కృషి చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని హరిత రిసార్ట్లో �
బీఆర్ఎస్ నుంచి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేగా గెలుపొంది పార్టీ మారిన కడియం శ్రీహరిపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga) ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నుంచి కడియంకు భారీగా డబ్బులు అందాయని ఆ
కాంగ్రెస్ పార్టీ మాదిగలను మోసం చేసిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. సోమవారం కంటోన్మెంట్లోని రాయల్ లీ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశానికి ఆ�
Telangana | తెలంగాణలో మెజార్టీ శాతం ఉన్న మాదిగలను విస్మరించిన కాంగ్రెస్కు మాదిగలను ఓట్లు అడిగే హక్కు లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఓట్ల కోసం మాదిగ పల్లెలకు వస్తే తరిమి కొ�
Suryapet | కాంగ్రెస్ నాయకులు(Congress leaders) మాదిగ పల్లెలకు (Madiga colonies) వస్తే తరిమికొడుతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Manda Krishna Madiga) అన్నారు.
రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీపై మాదిగ సామాజికవర్గం తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నది. తమకు కాంగ్రెస్ తీరని అన్యాయం చేసిందని రగిలిపోతున్న ఆ సామాజికవర్గం అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తున్న�