ఎస్సీ వర్గీకరణలో మాలలు, ఉపకులాలకు తీరని అన్యాయ జరిగిందని మాల సంఘాల జేఏసి చైర్మన్ జి.చెన్నయ్య (Chennaiah) అన్నారు. సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా ఎంపరికల్ డేటా లేకుండా, కులాల వారీగా గ్రూపులుగా విభించడం రా
ప్రభుత్వం ప్రతీ ఉద్యోగ నోటిఫికేషన్కు ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఇమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలను నిలిప�
ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకూ ఉద్యోగ పరీక్ష ఫలితాలను నిలిపివేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకొస్�
ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించాలని ఎమ్మార్పీఎస్ (MRPS) రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ మాదిగ డిమాండ్ చేశారు. వర్గీకరణ ద్వారానే ఉపకులాలకు న్యాయం జరుగుతుందని, లేకపోతే 57ఉప కులాలకు చెందిన వారు విద్య, ఉద్యోగ, ఉపాధ�
వందేండ్ల వరకు దళిత కులాల్లో దేనికి కూడా అన్యాయం జరుగవద్దని, ఏ దళిత వర్గం కూడా బాధపడొద్దనే తన తాపత్రయమని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేశామని చెప్తున్నా.. అది సంపూర్ణం కాలేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం ఆయన మాట్లాడుతూ.. వర్గీకరణ అంటే ఏబీసీడీ �
జనాభా దామాషా ప్రకారం నేతకాని సామాజిక వర్గాన్ని ఎస్సీ సీ గ్రూప్ నుంచి వేరు చేసి డీ గ్రూపులో చేర్చి 3 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మాజీ ఎంపీ, నేతకాని కులసంఘాల జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ బోర్లకుంట వె�
‘నిశ్శబ్దాల అవనిలో శబ్దం పుట్టించినోన్ని.. శతాబ్దాలుగా శ్రమకు శ్రీకారం చుట్టినోన్ని.. మాదిగోన్ని, మహా ఆదివాణ్ణి..’ అని గొంతెత్తి చాటిన ఎర్ర ఉపాలి మాటలను ఈ సందర్భంలో మళ్లీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. �
Manda Krishna Madiga | తమ వారసత్వ ప్రదర్శన కోసం నిర్వహించే లక్ష డప్పులు, వెయ్యి గొంతుకల కార్యక్రమానికి పలు అంశాల పేరిట అనుమతి నిరాకరించడం బాధాకరం అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ చెప్పారు.
మాదిగల పట్ల కాంగ్రెస్ పార్టీకి చులకనభావం ఉన్నదని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వెంటనే వర్గీకరణ చేయకపోతే రేవంత్రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడానికైనా సిద్ధమేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మం�