మంచు మనోజ్ ప్రస్తుతం ‘అహం బ్రహ్మాస్మి’ టైటిల్తో సినిమా చేస్తున్నాడు. శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడితో చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. కాగా త్వరలోనే స్పెషల్ �
టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు మంచు మనోజ్. అయితే, జీవితంలో నెలకొన్న వ్యక్తిగత కారణాల వల్ల చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ �
మంచు అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా మంచు మనోజ్ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మోహన్బాబు తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన.. తన నటన, అభినయంతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నా�
Manchu Manoj Second Marriage | మంచు మనోజ్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. మంచు మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన.. తన నటన, అభినయంతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున�
నటుడు మోహన్బాబు ఇవాళ తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు ఆయన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ కూడా ఉన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని అప్పట్లో మోహన్ బాబుపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు...
Manchu Manoj | నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపేవారిపై ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఎవరనీ విడవకుండ నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లోని టోలిచౌకి
Manchu Manoj | కథానాయకుడు మంచు మనోజ్ కరోనా బారిన పడ్డారు. కొవిడ్ పరీక్షలో తనకు పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు బుధవారం ట్విట్టర్ ద్వారా ఆయన వెల్లడించారు. తన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని
మంచు వారబ్బాయి మనోజ్కి సంబంధించి సోషల్ మీడియాలో అనేక వార్తలు హల్ చల్ చేస్తుంటాయి.వాటిలో తప్పుడు వార్తలపై తనదైన శైలిలో స్పందిస్తుంటాడు. కొద్ది రోజులుగా మనోజ్ పెళ్లికి సంబంధించి ఓ వార్త సోష
యావత్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సైదాబాద్ కీచకుడు రైల్వే పట్టాలపై శవమై తేలాడు. ఘట్కేసర్ నుంచి వరంగల్ వెళ్లే రైల్వే ట్రాక్ పై అతని డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. మృతుడి శరీరంపై ఉన్న పచ్
మంచు మనోజ్ ఈ మధ్య సినిమాల కన్నా కూడా ఇతర విషయాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నాడు. ఆ మధ్య తెలంగాణ మంత్రులతో భేటి కాగా, ఈ భేటిలో మనోజ్ కుమార్ అడ్వెంచర్ టూరిజంతో పాటు వెల్నెస్ సెంటర్ ఏర్పాటు పై పవర్ పాయ�
కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నట వారసులుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విష్ణు, మనోజ్ తమ పంథాలో దూసుకుపోతున్నారు.ఈ ఇద్దరు హీరోలకు ఇటీవలి కాలంలో సరైన సక్సెస్లు రాకపోవడంతో సినిమాలు తగ్గించే
నాలుగేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నాడు మంచు మనోజ్. దానికి తోడు ఈయనకు సరైన హిట్ పడి కూడా చాలా సంవత్సరాలే అవుతుంది. దీంతో ఈయన సినిమాలకు గుడ్ బై చెప్పి బిజినెస్లో సెటిల్ అవుతున్నాడంటూ ఇటీవల ప్రచారం �