ఆస్తి పన్ను చెల్లించని వారి ఆస్తులు జప్తు చేసేందుకు సర్కారు చర్యలకు సిద్ధమైంది. ఈ మేరకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మూడు ప్రత్యేక బృందాలను నియమించింది. ఒక్కో బృందంలో పది మంది ఉద్యోగులు, సి
మండలంలోని కుందారం అటవీప్రాంతంలో ఆదివారం పెద్దపులి సంచరించిన ఆనవాళ్లు కనిపించినట్లు ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేశ్కుమార్ తెలిపారు. కుందారం ప్లాంటేషన్లో పాదముద్రలు గుర్తించినట్లు పేర్కొన్నారు. �
యేడాది క్రితం వరకు పచ్చని పల్లె ప్రకృతి వనాలు, ఊరికో ట్రాక్టర్, చెత్త సెగ్రిగేషన్ షెడ్లు, ఎక్కడికి వెళ్లినా అద్దంలా మెరిసే రహదారులు.. ఇదీ కేసీఆర్ పాలనలో గ్రామాల పరిస్థితి. ప్రతినెలా పంచాయతీల నిర్వహణకు
వేసవి సమీపిస్తున్నందున జిల్లా ప్రజలకు తాగునీటి ఇబ్బందుల్లేకుండా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ ద�
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే వేంపల్లి, పోచంపాడ్ శివారులో ఐటీ పార్క్ ఏర్పాటు పేరిట దళితులు, రైతులను బెదిరించి వారి భూములు లాక్కోవడానికి ఎమ్మెల్యే పీఎస్సార్, అతని అనుచరులు భారీ స్కెచ్ వేశా�
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించి కీలక అడుగు పడింది. రెండు మున్సిపాలిటీలు, ఎనిమిది గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ మంచిర్యాల కార్పొరేషన్గా ఏర్పాటు చేసేందుకు కేబినెట్, అసెంబ్లీలల�
గోదావరి, ప్రాణహిత ఉధృతితో లోతట్టు ప్రాంతాలు జలమయం కూలిన ఇండ్లు, కొట్టుకపోయిన రోడ్లు కోటపల్లి, జూలై 14 : భారీ వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేశాయి. వరదలతో గోదావరి, ప్రాణహిత నదులు ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున
భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు నీటమునిగిన పంటలు పరిశీలించిన ఎమ్మెల్యే కోనప్ప,అదనపు కలెక్టర్, ప్రజాప్రతినిధులు, అధికారులు కొనసాగుతున్న సహాయక చర్యలు జిల్లాలో వారం నుంచి కురుస్తున్న వర్షం గ
ఓసీపీల్లో ముందుకు కదలని యంత్రాలు బొగ్గు ఉత్పత్తి, ఓబీ వెలికితీత పనులు బంద్ క్వారీల్లో నిలిచిన నీరు శ్రీరాంపూర్, జూలై 14: భారీ వర్షాల కారణంగా శ్రీరాంపూ ర్ ఓసీపీలో ఏడో రోజూ గురువారం ఉత్పత్తి నిలిచిపోయింద
గల్లంతైన ఇద్దరు ఉద్యోగుల మృతదేహాలు లభ్యం ఘటనా స్థలంలో మిన్నంటిన కుటుంబ సభ్యుల రోదనలు దహెగాం, జూలై 14: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండల కేంద్రం సమీపంలోని మ ల్లన్న ఒర్రె వద్ద బుధవారం గల్లంతైన సింగరే
వర్షాలు పూర్తిగా తగ్గే వరకూ సహాయక చర్యలు కొనసాగిస్తాం వరద బాధితులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కోటపల్లి, జూలై 14 : గోదావరి, ప్రాణహిత వరద బాధితులు అధైర్యపడొద్�
జిల్లాలో తిరుగులేని శక్తిగా నిలబెడతా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకుల సమన్వయంతో ముందుకెళ్తా సోషల్ మీడియా, యువజన, విద్యార్థి, మహిళా విభాగాలపై ప్రత్యేక దృష్టి అవసరమైతే ప్రత్యేక శిక్షణ తరగతులు పదవి �