మంచాల : ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇబ్రహీంపట్నంలో రూ. 32 కోట్లతో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనతో పాటు నిర్వహించే బహిరంగ సభకు బుధవారం మంచాల మండలం వివిధ గ్రామాలకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఐదు వంద�
మంచాల : దళితులు ఆర్థికంగా ఎదుగాలని సీఎం కేసీఆర్ దళితబంధు పేరుతో గొప్ప పథకాన్ని అమలు చేస్తున్నాడని టీఆర్ఎస్ జిల్లా నాయకులు ఏర్పుల చంద్రయ్య అన్నారు. సోమవారం మంచాల మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఎస్సీసెల్ మం�
మంచాల : ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఆదివారం తెలంగాణ విశ్వవిద్యాలయ నాన్టీచింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ�
మంచాల : తెలంగాణ రాష్ట్రంలోని రైతుల అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నాడని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించ తల�
మంచాల : రోడ్డు ప్రమాదంలో జాపాల కారోబార్ మృతి చెందాడు. ఎస్సై రవి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని జాపాల గ్రామానికి చెందిన నోములు జంగయ్య (38) గ్రామ పంచాయతీ పని నిమిత్తం మంచాలలో ఉన్న మండల పరిషత్
మంచాల : కార్తీకపౌర్ణమి నుంచి ప్రారంభమైన బుగ్గ రామలింగేశ్వరస్వామి జాతర శనివారం అమావాస్యతో ముగిసింది. 15రోజుల పాటు జరిగిన జాతరలో వివిధ జిల్లాల నుంచి లక్షకు పైగా భక్తులు పుణ్యస్నానాలను ఆచరించి మొక్కులు తీర
మంచాల : బుగ్గరామలింగేశ్వర స్వామి కార్తీక స్నానాలకు భక్తులు పోటెత్తారు. మండల పరిధిలోని ఆరుట్ల గ్రామ సమీపంలో ఉన్న బుగ్గరామలింగేశ్వరస్వామి జాతర శుక్రవారం నాటికి 14వ రోజుకు చేరుకుంది. వివిధ జిల్లాల నుంచి భక�
శివనామ స్మరణతో మార్మోగిన దేవాలయ పరిసర ప్రాంతాలు ఒకే రోజు యాభైవేల మంది స్వామి వారిని దర్శించుకున్న భక్తులు మంచాల : కార్తీక పౌర్ణమి సందర్భంగా బుగ్గరామలింగేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. స్వా�
మంచాల : భక్తుల శివనామ స్మరణతో బుగ్గరామలింగేశ్వరస్వామి దేవాలయం మార్మోగింది. వర్షం కురుస్తున్నా కూడా స్వామిని దర్శిచుకునేందుకు భక్తులు వాహనాల్లో జాతరకు తరలి వాచ్చారు. మంచాల మండలం ఆరుట్ల గ్రామ సమీపంలో ఉన�
మంచాల : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మంచాల పోలీస్టేషన్ పరిధిలోని జాపాల-మంచాల గ్రామాల మధ్య ఆదివారం చోటుచేసుకుంది. యాచారం మండలం చింతపట్ల గ్రామానికి చెందిన ఎనుక సత్యనారాయణ (30) శనివారం ఉదయం మోట�
మంచాల : ప్లాట్ కొనుగోలు విషయంలో మహిళను మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శనివారం మంచాల ఎస్సై సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. దిల్సుఖ్నగర్కు చెందిన గౌని రాజు వృత్తిరీ�
మంచాల : పాతకక్షలతో ఓ వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసిన సంఘటన మంచాల పోలీసు స్టేషన్ పరిధిలోని నోముల గ్రామంలో చోటుచేసుకుంది. శుక్రవారం సీఐ వెంకటేష్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని నోముల గ్రామాన�
మంచాల : మంచాల మండలం ఆగపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఆదివారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి టీడీపీ న
మంచాల : టీఆర్ఎస్ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శుక్రవారం మంచాల మండల టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడిగా వనపర్తి బద్�