పట్టణానికి చెందిన నాగార్జున డైరీ మేనేజింగ్ డైరెక్టర్ పుల్లూరి ప్రభాకర్ రావు తన డైరీకి పాలు సరఫరా చేసే హుజూారాబాద్ మండలం మంతెనపల్లికి చెందిన పాడి రైతు మంతెన అయిలయ్య కుమార్తె వివాహానికి హాజరయ్యారు. ఈ సంద�
ధర్మారం మండల కేంద్రంలోని స్మార్ట్ కిడ్స్ పాఠశాల యజమాన్యం ఓ నిరుపేద విద్యార్థినికి ఒకటి నుంచి ఉన్నత చదువుల వరకు ఉచిత విద్యను అందించడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు విద్యార్థిని కుటుంబ సభ్యులకు లిఖితపూర�
ప్రయివేట్ డిగ్రీ కళాశాల విద్యార్థులు, యాజమాన్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదని మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. డిగ్రీ విద్యార్థులు, యాజమాన్యం సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ బీఆర్ఎస్
Centenary Colony | సింగరేణి ఆకామిటేషన్ కల్పించిన వాణి స్కూల్ యాజమాన్యం అత్యదిక ఫీజుల వసూలు చేయడాన్ని అరికట్టాలని, పిల్లలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ సెంటినరి కాలనీ లోని వాణి ఉన్నత పాఠశాల ఆవరణలో జేఏస
నర్సరీ నుంచి చదువుకుంటున్న విద్యార్థి.. వచ్చే ఏడాది పదో తరగతి పరీక్షల్లో పాస్ కాడంటూ.. వేరే స్కూల్ వెతుక్కోవాలని మండలకేంద్రమైన సింగరేణిలోని ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం.. విద్యార్థి తల్లిదండ్రులకు డైర
Sambhal Masjid | ఉత్తరప్రదేశ్ సంభల్లోని మొఘల్ కాలం నాటి షాహీ జామా మసీదు రక్షిత వారసత్వ కట్టడమని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) తెలిపింది. ఈ నేపథ్యంలో రక్షణ కోసం ఆ మసీదుపై నియంత్రణ, నిర్వహణను తమకు అప్పగి�
Govt Schools | చాక్పీసులు, డస్టర్లు కొనలేకపోతున్నాం.. పిల్లలకు అవసరమైన చార్టులు, పుస్తకాలు తెద్దామంటే డబ్బులు లేవు.. సమావేశాలకు వచ్చే టీచర్లకు టీ, స్నాక్స్ ఇవ్వలేకపోతున్నాం.. మొత్తంగా పాఠశాలల నిర్వహణ ఇబ్బందిగా �
గిడ్డంగుల నిర్వహణ, శాంతిభద్రతల పర్యవేక్షణ, సైనికులకు ఉపయోగకరంగా ఐఐటీ గువాహటిలోని ఏరోమోడెలింగ్ క్లబ్ విద్యార్థులు పలు అధునాతన డ్రోన్లను అభివృద్ధి చేశారు. గిడ్డంగుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా వేర్హౌ�
కుప్పలు కుప్పలుగా పేరుకుపోతున్న ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ వ్యర్థాల సమస్యపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిపెట్టాయి. దీనికి ఒక పరిష్కార మార్గాన్ని అమలు చేయాలని ఇటీవలే రాష్ర్టాల ప్రభుత్వ ప్రధాన కార�
సింగరేణి కార్మిక కుటుంబాల్లో ‘కారుణ్య కాంతులు’ నిండుతున్నాయి. సమైక్య రాష్ట్రంలో పోయాయనుకున్న తండ్రీ కొడుకుల ఉద్యోగాలు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్, టీబీజీకేఎస్ కృషితో వస్తున్నాయి. దీంతో కార్మిక కుటు�
సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు దసరా అడ్వాన్స్ రూ.25 వేలు చెల్లించనున్నట్లు యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది. ఈ మేరకు కార్మికుల వేతనాల్లో జమ చేయనున్నట్లు తెలిపింది. పర్మినెంట్ కార్మికుడికి రూ.25 వేలు
సమయపాలన పాటించని పబ్పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నం. 59లోని అబ్సార్బ్ పబ్లో ఆదివారం అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు చేశారు. రాత్రి 12 తర్వాత కూడా పబ్
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బదిలీ వర్కర్ల కల నెరవేరింది.. టీబీజీకేఎస్ నేతల కృషి ఫలించింది.. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు సింగరేణి సంస్థ కార్మికులకు తీపికబురు అందించింది.. తాజాగా సీఎండీ శ్రీధర్�