బ్యాంక్లో 51% వాటాను అమ్మే యోచనలో ఎల్ఐసీ, కేంద్ర ప్రభుత్వాలు కొనసాగుతున్న చర్చలు.. తుది నిర్ణయం తీసుకోనున్న మంత్రుల బృందం ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణకు అంతా సిద్ధం చేస్తున్నారు. బ్యాంక్లో 51 శాతం వాటాను
రామగుండం ఎన్టీపీసీలో లాఠీచార్జిపై సర్వత్రా ఆగ్ర హం వ్యక్తమవుతున్నది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కార్మికులపై సీఐఎస్ఎఫ్ సిబ్బంది అమానుషంగా దాడి చేయడం పై ఎన్టీపీసీ కార్మిక సంఘాల జేఏసీ మంగళవారం బ్ల�
కూతురు పెండ్లిని అంగరంగ వైభవంగా చేసేందుకు ఫంక్షన్ కోసం రూ.20వేలు చెల్లించి ఫంక్షన్ హాల్ బుక్చేశారు. కరోనా పేరుతో ఫంక్షన్ హాల్ యజమాని తిరస్కరించడంతో ఇంటివద్దే బిడ్డ లగ్గం పూర్తిచేశారు. తాము చెల్లిం
మొత్తం డబ్బులు చెల్లించినా కారు ఇవ్వకుండా తనను మోసం చేసిన షోరూం ఎండీపై చర్యలు తీసుకోవాలంటూ.. శనివారం బాధితుడు నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై శిరీష తెలిపిన వివరాల ప్రకారం ఓల్డ్ అల్వాల్కు చె
బిజినెస్, మేనేజ్మెంట్ కోర్సులకు ఉత్తమ వేదిక కేఎల్ బిజినెస్ స్కూల్ అని, ప్రపంచీకరణ ద్వారా వ్యాపార విస్తరణ మరింత వేగవంతం అవుతున్న తరుణంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకొ�