Suicide Threat | మన ఊరు- మనబడి పథకం కింద పాఠశాల మరమ్మతు పనులకు సంబంధించిన బిల్లులు ఇవ్వకుంటే ఆత్మహత్య తప్పదని ఓ కాంట్రాక్టర్ ఏకంగా ఎంఈవోకు వినతి పత్రం అందజేశారు.
‘తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు దీటుగా తీర్చాదిద్దారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. మన ఊరు-మనబడి, మన ఊరు-మనబస్తీ ద్వారా విరివిగా నిధులు మం�
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇతర రాష్ర్టాలకు భిన్నంగా మన ఊరు-మన బడిలో కొత్త పాఠశాలలను నిర్మిస్తు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు బ�
విద్యా దినోత్సవం సందర్భంగా సీతాఫల్మండి డివిజన్లోని ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాలలో జరిగిన వేడుకల్లో స్థానిక కార్పొరేటర్ సామల హేమ పాల్గొని చిన్నారులకు బుక్స్, యూనిఫామ్లను అందజేశారు.
ఎండాకాలం సెలవులు ముగియడంతో నేటి నుంచి స్కూళ్లు పునః ప్రారంభం కానున్నాయి. దాదాపు
నెలన్నరపాటు ఆటపాటలతో సంతోషంగా గడిపిన పిల్లలు బడిబాట పట్టనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 4,381 ప్రభుత్వ, ప్రైవేట�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్ర�
సిరిసిల్ల పట్టణంలో రెండెకరాల స్థలంలో గిరిజన భవన్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు వెల్లడించారు. గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చేతుల మీదుగా త్వరలోనే భవన ని�
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని, ఇందుకు విరివిగా నిధులు వెచ్చిస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ స్పష్టం చేశారు.
‘మన ఊరు-మన బడి’లో భాగంగా పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి. శిథిలావస్థకు చేరుకున్న పాఠశాలల్లో మరమ్మతులు చేపట్టి సకల సౌకర్యాలు కల్పిస్తుండడంతో కార్పొరేట్ పాఠశాలలను తలపిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నదని కలెక్టర్ శరత్ అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురష్కరించుకుని గురువారం కలెక్టరేట్లో జాతీయజెండాను ఎగురవేశారు.
రాష్ట్ర ప్రభుత్వం సర్కార్ బడులను బలోపేతం చేసింది. విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తున్నది. విద్యార్థుల్లో మానసికోల్లాసం కలిగించేందుకు, శారీరక దృఢత్వాన్ని పెంచేందుకు క్రీడలకూ ప్రాధాన్యమిస్తున్నద�
శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ. 2.28 కోట్లు (సీఎస్ఆర్) ఫండ్ నిధులు విడుదల కావడంతో బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ డీఈవో రమేశ్ కుమార్, ఎంపీపీ కల్లూరి హరి�
‘మనఊరు-మనబడి’ కార్యక్రమం ద్వారా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. అమీన్పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేట్ గ్రామ జిల్లా పరిషత్ పాఠశా�
మండల కేంద్రంలోని పెద్ద చెరువు పూర్వవైభవాన్ని సంతరించుకున్నది. ఆనవాళ్లు కోల్పోయిన చెరువుకు రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయలో భాగంగా పూర్వవైభవం తీసుకొచ్చింది. దీంతో 27 సంవత్సరాల తర్వాత ఏడు గ్రామాల్లోని �