మాలీవుడ్ సూపర్ స్టార్స్ మమ్ముట్టి,మోహన్ లాల్ యూఏఈ నుండి అరుదైన గౌరవం అందుకున్నారు. యుఏఈ ప్రభుత్వం మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు నటులకు గౌరవప్రదమైన యూఏఈ గోల్డెన్ వీసా ప్రకటించింది. ఇది తొలి
అఖిల్కు ఒక్క హిట్టయినా వస్తే బాగుంటుందని చాలాకాలంగా ఎదురుచూస్తున్నాడు అక్కినేని నాగార్జున. తనయుడికి హిట్ అందించాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. వినాయక్, విక్రమ్ కె. కుమార్ వంటి దర్శక�
ఎర్నాకుళం: కేరళలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రశాంతంగా కొనసాగుతున్నది. సామాన్య ప్రజలతోపాటు పలువురు రాజకీయ, సీనిరంగ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ మధ్యాహ్నం మల�