అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సాక్షి వైద్య నాయిక. మలయాళ నటుడు మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్
ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తుంది. ప్రేక్షకులు కూడా థియేటర్లలో చిన్న సినమాలను చూడడానికి ఆంతగా ఆసక్తి చూపడంలేదు. పైగా ఒక ఫ్యామిలీ కొనే టికెట్ రేట్లతోనే ఓ ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చ�
‘ఆ యువకుడికి పాఠశాల రోజుల నుంచే దేశభక్తి ఎక్కువ. దేశం కోసం ఏదైనా చేయాలనే సంకల్పంతో ఉంటాడు. పెరిగి పెద్దయ్యాక గూఢచారిగా దేశ రక్షణకు నడుంబిగిస్తాడు. శత్రు దేశపు కుతంత్రాలను, దుష్ట పన్నాగాలను తన వ్యూహాలతో త�
మాస్ హీరోగా ఎదగాలని ముందు నుంచి ప్రయత్నిస్తున్నాడు అఖిల్ అక్కినేని (Akhil Akkineni). ఈ క్రమంలోనే మొదటి సినిమాతోనే మాస్ ప్రయత్నం చేశాడు. కానీ అది బెడిసికొట్టింది. ఆ తర్వాత వంశపారంపర్యంగా వస్తున్న రొమాంటిక్ వైపు అడ�
అక్కినేని అఖిల్ కథానాయకుడిగా స్పైథ్రిల్లర్ కథాంశంతో రూపొందిస్తున్న చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకుడు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సాక్షి వైద్య కథానాయిక. ఈ సినిమాలో మలయాళీ అగ్ర నటు�
Malayalam superstar Mammootty | మళయాలీ సూపర్ స్టార్ మమ్ముట్టికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన ధ్రువీకరించారు. ఇటీవల తేలికపాటి జలుబు, గొంతునొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన
టాలీవుడ్ (Tollywood)యంగ్ హీరో అక్కినేని అఖిల్ (Akhil Akkineni) ప్రస్తుతం ఏజెంట్ (Agent) సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది.
ఇండియాలో అత్యధిక సినిమాలు హీరోగా నటించిన రికార్డులు అన్నీ మలయాళ నటులకే సాధ్యమయ్యాయి. మమ్ముట్టీ కెరీర్లో ఎన్నో రికార్డులున్నాయి కానీ ఓ అరుదైన రికార్డు కూడా ఆయన దగ్గరే ఉండిపోయింది.
మాలీవుడ్ సూపర్ స్టార్స్ మమ్ముట్టి,మోహన్ లాల్ యూఏఈ నుండి అరుదైన గౌరవం అందుకున్నారు. యుఏఈ ప్రభుత్వం మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు నటులకు గౌరవప్రదమైన యూఏఈ గోల్డెన్ వీసా ప్రకటించింది. ఇది తొలి
అఖిల్కు ఒక్క హిట్టయినా వస్తే బాగుంటుందని చాలాకాలంగా ఎదురుచూస్తున్నాడు అక్కినేని నాగార్జున. తనయుడికి హిట్ అందించాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. వినాయక్, విక్రమ్ కె. కుమార్ వంటి దర్శక�
ఎర్నాకుళం: కేరళలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రశాంతంగా కొనసాగుతున్నది. సామాన్య ప్రజలతోపాటు పలువురు రాజకీయ, సీనిరంగ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ మధ్యాహ్నం మల�