Mallikarjun Kharge: మల్లిఖార్జున్ ఖర్గే గాయపడ్డారు. బీజేపీ ఎంపీలు నెట్టేయడం వల్లే గాయపడినట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. మోకాళ్లకు గాయమైనట్లు పేర్కొన్నారు. ఆ �
Mallikarjun Kharge | రాజ్యాంగంపై రాజ్యసభలో వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై విమర్శలు చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్పై.. కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు, రాజ�
Mallikarjun Kharge | కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సెటైర్లు వేశారు. రాజ్యసభ వేదికగా ఆయన అమిత్ షాపై సెటైరికల్ కామెంట్స్ చేశారు.
Mallikarjun Kharge | రాజ్యసభ ఛైర్మన్, భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. ఛైర్మన్ ధన్ఖడ్ ప్రవర్తన ఆ పదవి
కాంగ్రెస్ పార్టీలో క్రమ శిక్షణ లోపించడం పట్ల ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయిన క్రమంలో ఢిల్లీలో శుక్రవార�
CWC meeting | కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (Congress Working Committee - CWC) సమావేశమైంది. దేశ రాజధాని ఢిల్లీలోని ఏఐసీసీ (All India Congress Committee - AICC) హెడ్ క్వార్టర్స్లో ఈ సమావేశం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్
‘నేను ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్నాను. ఈ పర్యటనకు రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యం లేదు. లోక్సభ సమావేశాల్లో పాటించాల్సిన వ్యూహంపై రాష్ట్ర ఎంపీలతో చర్చించి, అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను కలిసి నిధులు రాబడతా�
Mallikarjun Kharge | ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లతో ఓటింగ్లో అవకతవకలు జరుగుతున్నాయని, వాటికి బదులుగా ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్స్నే వినియోగించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన అభి
Indira Gandhi | మాజీ ప్రధాని ఇందిరా గాంధీ (Indira Gandhi) జయంతి నేడు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఇందిరా గాంధీకి ఘనంగా నివాళులర్పిస్తున్నారు.
కేంద్రంలో అధికారంలోకి రావడమే పరమావధిగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ తన గతాన్ని పూర్తిగా మరిచిపోయింది. అంతేకాకుండా, పరిపక్వత కలిగిన లీడర్లు లేని పార్టీగా చరిత్రలో నిలిచిపోయే దిశగా పయనిస్తున్నది.
కాంగ్రెస్ ఎన్నికల హామీల గురించి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలను విన్నప్పుడు, ఆయన ఎంత నిజాయితీగా మాట్లాడారో కదా అనిపించవచ్చు. కానీ, తనకు ఎంతమాత్రం నిజాయితీ లేదని రెండు విషయాలను గమనించి�
అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అనాలోచితంగా ఇస్తున్న గ్యారెంటీలపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ర్టాల బడ్జెట్ ఆధారంగా కాంగ్రెస్ నాయకులు గ్యారెంటీలను