Mallikarjun Kharge | కర్ణాటక (Karnataka) లో నాయకత్వ మార్పుపై ఏఐసీసీ అధ్యక్షుడు (AICC President), రాజ్యసభ సభ్యుడు (Rajya Sabha Member) మల్లికార్జున ఖర్గే మరోసారి స్పందించారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఉండబోదని తెలిపారు. నాయకత్వ సమస్యపై నెలకొన్�
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ముఖ్యమంత్రి పీఠం మార్పుపై మళ్లీ ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు కొత్తగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ముఖ్యమంత్రిగా నియమిస్తారంటూ కొత్త ప్రచారం మొదలైంది.
ప్రధాని మోదీని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు ఖర్గే ఉగ్రవాదిగా సంబోధించడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఈ విషయమై ఆయనకు బుధవారం షోకాజ్ నోటీస్ జారీ చేసింది.
Mallikarjun Kharge : కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఎన్నికల సంఘం (ఈసీ) షాకిచ్చింది. ప్రధాని మోదీ తీవ్రవాది అంటూ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది.
ప్రధాని మోదీ ఓ ఉగ్రవాది అని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన ప్రత్యర్థులను బెదిరించి, భయపెడతారని.. ఆ అర్థంలోనే ఆ పదం వాడానని తన వాఖ్యలపై వివరణ ఇచ్చారు.
చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ(131వ సవరణ) బిల్లు లోక్సభలో వీగిపోయిన దరిమిలా ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగం కొత్త రాజకీయ వివాదానికి దారి తీసింది.
విచ్ఛిన్నమైన విపక్ష ఇండియా కూటమి నుంచి అరుదైన ఐక్యతారాగం వినిపించింది. మహిళా రిజర్వేషన్లకు ప్రతిపక్షం మద్దతు ఇస్తున్నప్పటికీ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ బ�
Mallikarjun Kharge : మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము వ్యతిరేకం కాదని, ఈ బిల్లును కేంద్రం తీసుకొస్తున్న విధానం సరికాదని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. అలాగే, డీ లిమిటేషన్ బిల్లును వ్యత�
Kharge | ‘మనం (కాంగ్రెస్) అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు అవుతున్నది. ఇలాంటి సమయంలో ప్రతిపక్షాలకు చెందిన కీలక నేతలు అధికార పార్టీలో చేరుతారు. కానీ, తెలంగాణలో ఇందుకు విరుద్ధంగా జరుగుతున్నది. ఇదేంటి? జీవన్ర
పార్టీ రాజ్యసభ, లోక్సభ ఎంపీలకు బీజేపీ ఆదివారం విప్ జారీచేసింది. ఈ నెల 16 నుంచి 18 వరకు నిర్వహిస్తున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు తప్పకుండా హాజరుకావాలని, ఈ సమయంలో పార్టీ ఎంపీల్లో ఎవరికీ సెలవు మంజూరు చ
ఓవైపు అసెంబ్లీలో ఈ ఏడాదికి రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. మరోవైపు గ్యాస్ సిలిండర్ల కొరతతో మహిళలు అవస్థలు పడుతున్నారు.
రణగొణ ధ్వనులు, వాగ్వాదాలు, ప్రసంగాలతో కన్పించే రాజ్యసభలో బుధవారం ఎంపీగా పదవీ విరమణ చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాస్యోక్తులతో సభ నిండిపోయింది.
Mallikarjun Kharge: మాజీ ప్రధాని దేవగౌడపై జోక్ చేశారు ఖర్గే. రాజ్యసభలో వీడ్కోలు ప్రసంగం చేస్తూ సభ్యుల్ని నవ్వించారు. దేవగౌడ మమ్ముల్ని ప్రేమించారని, కానీ ఏమైందో ఏమో, మోదీని పెళ్లి చేసుకున్నారని అన్నా�
సీఎం రేవంత్ మరోసారి ఢిల్లీ ఫ్లైటెక్కారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఈ 28 నెలల్లో ఆయన 65 సార్లు ఢిల్లీకి వెళ్లారు. బడ్జెట్ సమావేశా లు జరుగుతున్న సమయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఖర