Ayatollah Ali Khamenei : ఇరాన్ దివంగత సుప్రీంలీడర్ అయతొల్లా ఖమేని అంత్యక్రియలు మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ అంత్యక్రియలకు బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబిన్, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గ�
Mallikarjun Kharge | కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా సోమవారం తిరిగి గుర్తించారు. రాజ్యసభకు మరోసారి ఎన్నికైన నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తిరిగి నియమితులయ్యారు.
Mallikarjun Kharge | కాంగ్రెస్ కార్యకర్తలపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు. సభలో ‘డీకే-డీకే’ అని నినాదాలు చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. ‘నోరు మూసుకోండి, పనికిమాలిన వాళ్లు’ అని మందలించారు.
Rajya Sabha : రాజ్యసభ 2026కు సంబంధించిన ఎన్నికలు తాజాగా జరిగాయి. మొత్తం 27 స్థానాలకు నోటిఫికేషన్ వెలువడి ఎన్నిక జరగగా.. అందులో 24 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచారు. గురువారం ఫలితాలు వెలువడ్డాయి. వీరిలో 19 మంది బీజేపీ (�
Bhatti Vikramakra | పదవీ గండం వెంటాడుతుండటంతో డిప్యూటీ సీఎం భట్టి విర్కమార్క ఢిల్లీకి పరుగులు పెడుతున్నారు. సోమవారం ఆయన మరోసారి ఢిల్లీ వెళ్లారు. 15 రోజుల్లో ఆయన ఢిల్లీకి ప్రయాణం కట్టడం ఇది రెండోసారి.
జిల్లాకు మంత్రి పదవి ఖరారైనట్టు ప్రచారం ఊపందుకున్నది. త్వరలో జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ పేరు కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఉ
Kharge | పశ్చిమబెంగాల్ (West Bengal) లోని సోనార్పూర్ (Sonarpur) లో టీఎంసీ ఎంపీ (TMC MP) అభిషేక్ బెనర్జీ (Abhisheik Baerjee) పై ఇవాళ (శనివారం) జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ (Congress Party) జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) ఖండించారు. రాజ
Karnataka : కర్ణాటకలో అధికారం మారబోతున్న సంగతి తెలిసిందే. సీఎం పదవి నుంచి సిద్దరామయ్య తప్పుకోవడం దాదాపు ఖాయమైంది. ఆయన స్థానంలో డీకే శివకుమార్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపడుతారు.
Kharge | అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ఇటీవల కీలక సూచనలు చేశారు. మంచి నీళ్లు బాగా తాగాలని, మధ్యాహ్నం సమయంలో అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని, వడదెబ్బ తగిలినట్లుగా భావిస�
Kharge | అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతుండటంతో ప్రభుత్వరంగ చమురు సంస్థలు ఆ భారాన్ని వినియోగదారులపై మోపుతున్నాయి. ఇవాళ మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల (Petrol, Diesel prices) ను పెంచాయి. లీటర్ పెట్రోల్పై రూ.2.84, డీజిల్పై రూ.2.86
పశ్చిమ ఆసియా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించడం సహా ప్రజలు పలు పొదుపు చర్యలు పాటించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇవ్వడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి.
కేరళ ముఖ్యమంత్రి రేసులో కేసీ వేణుగోపాల్ ముందంజలో ఉన్నారు. పార్టీ పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్లు తమ రిపోర్టును పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు సమర్పించిన దరిమిలా ఈ విషయం వెల్లడ
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం రోజంతా తుగ్లక్ రోడ్డులోని తన నివాసంలోనే ఎక్కువ సమయం గడిపారు. రోజంతా ఎదురుచూసినా అధిష్ఠానం నుంచి పిలుపు రాకపోవడంతో, చివరికి సాయంత్రం కేంద్ర పట్టణ
మంత్రివర్గ విస్తరణ చేయడానికి కాంగ్రెస్ అధిష్ఠానం ఇబ్బందులు పడుతున్నదా? తేనెతుట్టెను కదిలించినట్టేనని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారా? రెండు బెర్తులను మరికొంత కాలం ఖాళీగా ఉంచడమే ఉత్తమమని నిర్ణయానికి వ