ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పట్ల వివక్ష, బీహార్లో విద్యార్థుల పట్ల బీజేపీ వ్యవహరించిన తీరును నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించ
Rahul Gandhi : కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు. ఒక ర్యాలీ కోసం ఖర్గే పాల్గొన్న వేదికను శుభ్రం చేయడాన్ని రాహుల్ తప్పుబట్టారు.
కులగణన వివాదంపై విపక్ష నాయకులు మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కులగణన కోసం ప్రస్తుతం ఉన్న ప్రశ్నావళిని రద్దు చేసి ప్రజలతో సంప్రదింపులు జరిపిన తర్వాత కొత్�
వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చి న్నారెడ్డి మధ్య నెలకొన్న వివాదం ఏఐసీసీ వద్దకు చేరింది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మేఘారెడ్డి తన అనుచరులతో కల�
Mallikarjun Kharge | ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలోని హల్ద్వానీ (Haldwani) లో తన సభ జరిగిన ప్రదేశాన్ని శుద్ధి చేయడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు (Congress President) మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఘటనను ఖండిస్తూ కాంగ్�
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో, ఆ తర్వాత గోవాలో జరిగిన పార్టీ కార్యక్రమంలోనూ వందేమాతరం గేయాలాపనకు సంబంధించి వివాదాలు కొనసాగుతున్న తరుణంలో పార్టీ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై దాఖల�
Vande Mataram : ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో 80వ స్వాతంత్ర దిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. అయితే, ఈ వేడుకల సందర్భంగా జరిగిన ఒక ఘటనపై స్వల్ప వివాదం మొదలైంది. వందేమాతరం గేయానికి ఇటీవల పూర్తిస్థాయ
Independence Day : లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతోపాటు, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎర్రకోట వద్ద శనివారం జరిగిన స్వాతంత్య్ర దిన వేడుకలకు హాజరుకాలేదు. ఇద్దరూ ఈ వేడుకలకు హాజరుక�
ఈనెల 8న ఉత్తరాఖండ్ హల్దానీలోని రామ్లీల గ్రౌండ్లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒక బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత ఆ ప్రదేశం అపవిత్రమై పోయిందంటూ బీజేపీ అనుబంధ వర్గాలు శుద్ధి కార్యక్ర
Mallikarjun Kharge : ఉత్తరాఖండ్లోని రామ్లీలా మైదాన్ సభలో పాల్గొని మాట్లాడిన స్టేజ్ను.. బీజేపీ నేతలు శుద్ధి చేసిన అంశాన్ని విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే ఇవాళ రాజ్యసభలో ప్రస్తావించారు. స్టేజ్ను శు�
Mallikarjun Kharge | కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు (Congress Party President) మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) భారతీయ జనతా పార్టీ (BJP) పైన, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో బీజేప
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కేవలం అధికార మార్పిడికి జరిగే ప్రక్రియ మాత్రమే కాదు. అవి ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అవసరాలు, భవిష్యత్తు లక్ష్యాలకు రాజకీయ రూపం ఇచ్చే గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థ. ఎన్నికల సమయంలో రాజకీ�
పబ్లిక్ పరీక్షల్లో అక్రమ పద్ధతులను నివారించేందుకు ఉద్దేశించిన యాంటీ పేపర్ లీక్ బిల్లును గురువారం పార్లమెంట్ ఆమోదించింది. ఈ బిల్లు ఇప్పటికే బుధవారం లోక్సభలో ఆమోదం పొందింది.