తెలంగాణ ప్రభుత్వ అధికారిక హెలికాప్టర్ను రాహుల్గాంధీ, మల్లికార్జున ఖర్గే బిహార్ ఎన్నికల్లో ఎలా వాడుతారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి ప్రశ్నించారు.
US Tariffs | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అదనంగా 25శాతం పన్నులు ప్రకటించారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో పన్నులు విధిస్తున్నట్లు స్పష�
సీఎం రేవంత్రెడ్డి 49వసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 24న ఆయన ఢిల్లీ వెళ్లేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎంపీ మల్లు రవి వెల్లడించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ అధ్యక్షుడు మ�
కాంగ్రెస్ పెద్ద మనిషి మల్లికార్జున ఖర్గే సమక్షంలో సీఎం రేవంత్రెడ్డి అత్యుత్సాహంతో బీఆర్ఎస్, బీజేపీ నేతలకు మరోసారి సవాల్ విసిరారు. రైతులకు అండగా నిలిచిందెవరో తేల్చుకుందామంటూ జూలై 4 నాడు హైదరాబాద్
Mallikarjun Kharge: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం నుంచి లౌకిక, సామ్యవాద పదాలను తొలగిస్తున్నదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. ఒడిశాలో జరిగిన సంవిదాన్ బచా�
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ మరోసారి సీఎం రేవంత్రెడ్డిని కలిసేందుక నిరాకరించినట్టు తెలిసింది. మూడురోజులపాటు ఢిల్లీలో పడిగాపులు పడినా సీఎంకు ఆయన దర్శనం కాలేదని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్�
ఛత్తీస్గఢ్లో మంగళవారం జరిగిన ఓ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్లను తప్పుగా ఉచ్ఛరించారు.
జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారుల తీరుపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారులు కొమ్ముకాస్తున్నారంటూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కాంగ్రెస్ జాతీయ అ
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేసినట్టు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో అందమైన అబద్ధాలు మాట్లాడించారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శి�
దేశంలో సామాజిక న్యాయానికి సమాధి కట్టిందే అత్యధిక సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఎస్ మధుసూదనాచారి విమర్శించారు. సామాజిక న్యాయం అనే పదాన్ని ఉచ్ఛరించే అర్హత కూడా ఆ ప�
నలుగురైదుగురు కలిసి గ్రూపులు కడితే భయపడేవారు ఎవరూ లేరని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హెచ్చరించారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించే నేతలను తాను గానీ, రాహుల్ అసలు పట్టించుకోమని తేల్చ�
నిరుద్యోగులు, నిరుపేదల ఆకలి తీర్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన అన్నపూర్ణ క్యాంటీన్ల పేరును మార్చొద్దన్న వారిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అక్కసు వెళ్లగక్కారు.