మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి, కోడలు ప్రీతిరెడ్డి ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారని వచ్చిన వార్తలు అవాస్తవమని మల్లారెడ్డి విశ్వవిద్యా పీఠ్ వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి చెప్పారు.
అన్యాయంగా తమను డిటైండ్ చేసి.. తమ బతుకులతో చెలగాటం ఆడుతున్నారని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ అగ్రికల్చర్ కోర్సు చేస్తున్న విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు.
మల్లారెడ్డి యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ బీఎస్సీ అగ్రికల్చర్ నుంచి 43 మంది విద్యార్థులు అమెరికా, నెథర్లాండ్ అగ్రికల్చర్ లర్నింగ్ ప్రోగాంకు ఎంపికయ్యారు.
పేద, మధ్యతరగతి విద్యార్థులకు రూ.5 కోట్ల విలువైన ఉపకార వేతనాలను వచ్చేవిద్యాసంవత్సరంలో అందించనున్నట్టు మల్లారెడ్డి వర్సిటీ వైస్చాన్స్లర్ వీఎస్కే రెడ్డి తెలిపారు.
కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి జన్మదిన వేడుకలు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా యూనివర్సిటీ వ్యవసాయ కళాశాలలో లోక కల్యాణా
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ వ్యవసాయ కళాశాలలో లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ త్రైలోక్య మోహన్ చండీ హోమం శనివారం నిర్వహిస్తున్న మంత్రి మల్లారెడ్డి దంపతులు
మల్లారెడ్డి విశ్వవిద్యాలయం ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎంఆర్యూ సెట్) ఏప్రిల్ 23 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్టు వర్సిటీ వీసీ వీఎస్కే రెడ్డి తెలిపారు. ఈ పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఉపకార వేతనాలను �
సమాచార, సాంకేతిక నైపుణ్యాలు ఉంటే సరిపోదని, సరైన అవగాహనతోనే విదేశీ విద్య సాధ్యమవుతుందని వై యాక్సిస్ కన్సల్టెన్సీ వైస్ ప్రెసిడెంట్ ఫైజల్ హుస్సేన్ అన్నారు.
మార్చి 11 వరకు దరఖాస్తులు ప్రతిభావంతులకు రూ.5 కోట్ల స్కాలర్షిప్స్ మల్లారెడ్డి వర్సిటీ వీసీ వీఎస్కే రెడ్డి వెల్లడి మేడ్చల్ రూరల్, ఫిబ్రవరి 25: మల్లారెడ్డి యూనివర్సిటీలో 2022-23 విద్యాసంవత్సరానికి ప్రవేశాల
మల్లారెడ్డి యూనివర్సిటీలో 70కిపైగా కోర్సులు ప్రారంభం ప్రస్తుత మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా కొత్త కోర్సులు కొవిడ్ బాధితులకు ఉచిత విద్య: వర్సిటీ చాన్స్లర్ డీఎన్రెడ్డి హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్1