అబద్దాలకు కేరప్ అడ్రస్ గా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నీలిచిందని బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలం
మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ కనక సోమేశ్వర స్వామి కొండ శ్రావణమాసం రెండో సోమవారం సందర్భంగా భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. కొండపైకి కాలినడకన భక్తులు ఎక్కి సహస సిద్ధమైన కోనేరులో పుణ
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన పసుపు బొర్డుతో ఇప్పటికీ ఏ రైతుకు లాభం చేకూరలేదని, స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ నాయకులు పని గట్టుకోని చక్కెర కర్మాగారం పునరుద్ధరణ పేరిట ప
రేగుంట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాద్యాయులను ఎట్టి పరిస్థితుల్లో బదిలీ చేయవద్దని విద్యార్థుల తల్లితండ్రులు, అల్ యూత్ అసోషియేషన్ సభ్యులు, గ్రామస్తులు సమిష్టిగా పాఠశాల ఆవరణలో గురువారం
మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట గ్రామానికి చెందిన చిట్యాల రెడ్డి (70) అనే వృద్ధుడు చేపల వేటకు వెళ్లి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల కథనం ప్రకారం.. రెడ్డి వృత్తిరీత్యా చేపలు పడుతూ జీవనం కోనసా�
మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్లో ఆదివారం మెట్పల్లికి చెందిన సిరి పిల్లల హాస్పిటల్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ చిలుక చైతన్�
మండల కేంద్రంలోని స్థానిక కేడీసీసీబీ బ్యాంక్ ఆధ్వర్యంలో జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ భూక్య ప్రవీణ్ మాట్లాడుతూ బ్యాంకు నుంచి జరిగ�
మండలంలోని మొగిలిపేట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు గ్రామానికి చెందిన స్వచ్ఛంద సేవకుడు తోకల రాజు, వేంపల్లి ప్రభుత్వ పాఠశాలలో గొర్రెపల్లి గ్రామానికి చెందిన ఎన్నారై గెల్లె మల్లేష
ఐక్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలని సర్వాయి పాపన్న గౌడ సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షుడు గొల్లపల్లి రామ గౌడ్ అన్నారు. మండల కేంద్రంలోని కేమర్ గార్డెన్ లో మల్లాపూర్ మండల గౌడ సంఘం ఏర్పాటుకు ఏర్పాటు శనివారం సమావే�
పొలం దున్నుతుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బావిలో పడి ఒకరు మృతి చెందిన ఘటన మల్లాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండల కేంద్రం శివారులో పెద్దులు అనే ట్రాక్టర్ డ్రైవర్ వ్యవసాయ పొలంలో దున్నుతుండగ