పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా అర్చకులు ఆదివారం ఉదయం మూసివేశారు. ఉదయం 11:30 గంటలకు దేవాలయ తలుపులను మూసివేసి తాళాలు వేశారు. సోమవారం ఉదయం 9 గంట
ఈ నెల 7వ తేదీన చంద్రగ్రహణం సందర్భంగా కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి బుద్ది శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పెద్దపల్లి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డును నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. 13 మంది పాలకవర్గ సభ్యులతో నియామక ఉత్తర్వులు వెలుపడ్డాయి.
Srisailam | శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చిన్న సిద్ధ రామ శివాచార్య మహాస్వామి వారు దర్శించుకున్నారు. సోమవారం ఆలయ రాజ గోపురం వద్దకు చేరుకున్న వ�
తొలకరితో మురిపించిన వానలు మళ్లీ ముఖం చాటేశాయి. కోటి ఆశలతో విత్తులు నాటిన రైతన్నలు వర్షాల కోసం ఆకాశంకేసి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆందోల్ మండలం నేరడిగుంట ప్రజలు వరుణుడు కరుణించాలని, సమృద్ధిగా వానలు కురవా
ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయం (Inavolu Mallanna Temple) వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మల్లికార్జునస్వామి బ్రహోత్సవాత్సల్లో చివరి ఆదివారం, పెద్దపట్నం కార్యక్రమం ఉండడంతో స్వామి వారి దర్శినానికి భక్తులు భా
కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల (Mallanna Jathara) ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చివరి ఆదివారం అర్ధరాత్రి దాటిన అనంతరం అగ్నిగుండాలను ఆలయ వర్గాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
Komuravelli | కొమురవెల్లి(Komuravelli) శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి ఆదివారం స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు మల్లన్నక్షేత్రానికి భారీగా(Devotees flock) తరలివస్తున్నారు.
గజ్జెల లాగులు.. ఢమరుక నాదాలు... డోలు చప్పుళ్లు... అర్చకుల పూజలు.... ఒగ్గు కథ పూజారుల పట్నాలు, పోతరాజుల విన్యాసాలు.. మహిళల బోనాల సమర్పణతో ఆదివారం మల్లన్న క్షేత్రం పులకించిపోయింది. సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామిలో ఆలయంలో ఆదివారం జరిగిన పట్నం వారానికి వచ్చిన భక్తులకు తిప్పలు తప్పలేదు. బస చేసేందుకు గదు లు లభించక భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆలయ నిర్వహణలో ఉన్న �
Mallanna temple | పోతురాజుల విన్యాసాలు, మహిళల బోనాల సమర్పణలతో మల్లన్న క్షేత్రం పులకించిపోయింది. మల్లన్న స్వామి నామర్మణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు.