సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్నసాగర్ ప్రాజెక్టులోకి గోదావరి జలాల ఎత్తిపోతలను ప్రారంభించామని డీఈఈ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం తుక్కాపూర్ పంప్హౌస్ నుంచి ఆరు పంపుల ద్వారా మల్లన్నసాగర్ జల�
బీఆర్ఎస్ పాలనలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు కాలువల ద్వారా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పెద్ద చెరువుకు నీళ్లు వచ్చేవి. ఆ తర్వాత ఎల్లమ్మ వాగుకు, అక్కడి నుంచి నక్కవాగుకు చేరేవి. దాంతో రైతులకు సాగునీటి కష్ట�
Kaleshwaram | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు, కాం గ్రెస్ పార్టీ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద చేస్తున్న దుష్ప్రచారం అంతా అబద్ధమేనని తేలిపోయిందని, ఇందుకు గోదావరి జలాలలతో నిండిన మల్లన్నసాగర్ రిజర్వాయరే �
సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లు డెడ్స్టోరేజీకి చేరాయి. ఈ రిజర్వాయర్లను గోదావరి జలాలతో నింపి చెరువులకు నీటిని విడుదల చేస్తే భూగర్భజలాలు పెరిగి గతేడాది తరహా
మల్లన్నసాగర్ నిర్మా ణం భేష్ అని కర్ణాటక ఎమ్మెల్యేల బృందం పేర్కొంది. మంగళవారం సిద్దిపేట జిల్లా తొ గుట మండలంలోని తుక్కాపూర్ వద్ద నిర్మించిన మల్లన్నసాగర్ను కర్ణాటక రాష్ర్టానికి చెందిన 12 మంది ఎమ్మెల్య�
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎకర పొలం కూడా ఎండిపోలేదని, కరెంటు కోతలు లేవని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మండలంలోని జప్తిలింగారెడ్డిపల్లిలో గ్రామ పంచాయతీ, లింగంపేటలో వాటర్ ప్లాంట్, ఎల్�
‘వావ్ సూపర్.. చాలా బాగుంది.. ఇండియాలో కూడా ఇంత పెద్ద ప్రాజెక్టు ఉన్నది అంటే చూసేదాక నమ్మలేక పోయాం’ అని మల్లన్న సాగర్ను సందర్శించిన విదేశీ ప్రతినిధులు మెచ్చుకున్నారు.
మల్లన్న సాగర్ అటవీ ప్రాంతం ఇప్పడు ప్రకృతి ప్రేమికులను పరవశింపజేసేందుకు ముస్తాబవుతున్నది. మల్లన్న వనం పేరుతో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి కావస్తున్నాయి.
తెలంగాణలో నీటి వనరులను సృష్టించడంతోపాటు ఆ నీటిని సద్వినియోగం చేసుకోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు అద్భుతమని పంజాబ్ రాష్ట్ర అధికారులు ప్రశంసించారు.
తెలంగాణ మల్లన్న సాగర్ సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ వద్ద నిర్మించిన శ్రీకొమరవెల్లి మల్లన్న సాగర్ రిజర్వాయర్ను సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 23న జాతికి అంకితం చేశారు. ఈ రిజర్వాయర్ ద్వారా 70 లక్షల ఎ
జనం కోసం తపించే ఓ మహానేత తలపు తిరుగులేని సంకల్పమైంది. అపర భగీరథుడి కోరిక మన్నించి గోదావరి ఎదురు నడిచి వచ్చింది. అమాంతం ఎత్తుకు ఎగిసి నదిలేని చోట నడి సంద్రమై నిలిచింది. కొమురవెల్లి మల్లన్న పాదాల చెంత జన హృ�
కొమురవెల్లి మల్లికార్జునస్వామి వారి పుట్టినరోజు సందర్భంగా బుధవారం మల్లన్న ఆలయ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడంతో కొమురవెల