పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసి పోయింది. వచ్చేనెల 13వ తేదీ పెద్దపట్నం బ్రహ్మోత్సవాలతో మల్లన్న ఆలయ జాతర ముగియనుంది. అలాగే సకాలంలో వర్షాలు పడితే రైతులు వానాకాలం
INAVOLU | హనుమకొండ (ఐనవోలు): ఐనవోలు మల్లికార్జునస్వామి దేవస్థానం దినదిన ప్రవర్ధమానం చెందుతొంది. అతి పురాతనమైన చాలా పవిత్రమైన చరిత్ర కలిగిన ఆలయం. ఈ ఆలయానికి భక్తుల తాకిడి రోజు రోజుకు పెరుగుతుంది అనడానికి సాక్ష�
కొమురవెల్లి మల్లన్న పూజా బాధ్యతలను అసాదులకే (గొల్లకురుమ, ఒగ్గు కళాకారులు)కే ఇవ్వాలని ఓయూ విద్యార్ధి నేత కురుమ శ్రీశైలం కోరారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వందల ఏం
ఐనవోలులో మల్లన్నకు వైభవంగా రథోత్సవం నిర్వహించారు. ఆలయంలో మహా శివరాత్రి, మల్లికార్జున కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామి అమ్మవార్ల కల్యాణ మహోత్సవం నేత్రపర్వంగా సాగింది.
TSRTC: మహా శివరాత్రి సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివెళుతుండగా.. టీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ తెలిపింది. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సు సర్వీసుల
కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి లడ్డూ మరింత రుచికరంగా ఉండే విధంగా ఆలయ అధికారులు, పాలకమండలి శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మల్లన్న క్షేత్రంలో కొనసాగుతున్న అభివృద్ధ
కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో సోమవారం దేవాదాయ ధర్మదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. స్వామివారి క్షేత్రానికి వచ్చిన కమిషనర్ మొదటగా మల్లన్న క్షేత్రంలో కొనసాగుతున్న వివ
Inavolu | భక్తుల కొంగు బంగారం ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు నేటి నుంచి జరగనున్నాయి. ధ్వజారోహణంతో జాతర ప్రారంభం కానున్నది. శుక్రవారం నుంచి ఉగాది వరకు జాతర జరగనుంది.
చేర్యాల, జూలై 31 : కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్ష్రేతంలో ఆదివారం భక్తులు స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్న భక్తులు ఆదివారం స్వామ�
నాడు అధ్వాన్నంగా ఉన్న రోడ్లు నేడు అద్దంలా దర్శనమిస్తున్నాయి. ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రత్యేక చొరవ తీసుకొని జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులను సమన్వయం చేసి రోడ్లకు మహర్ధశ తీసుకొచ్చారు
శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకొన్నారు. సోమవారం తెల్లవారుజామున గంగాధర మండ పం నుంచి ఆలయ ప్రవేశం