కొమురవెల్లి మల్లన్నస్వామి | బ్రహ్మోత్సవాల 12వ వారం సందర్భంగా ఆదివారం ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు నిర్వహించా�
హైదరాబాద్ : నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. తొలి ప్రాధాన్యం ఓట్లలో ఎవరికీ పూర్తి మెజారిటీ రాకపోవడంతో ద్వితీయ ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన విషయం తెలి
సిద్దిపేట/చేర్యాల : జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో పెద్దపట్నం కార్యక్రమాన్ని ఆలయవర్గాలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయవ�