మలేషియా మాస్టర్స్లో సంచలన విజయాలతో ఫైనల్ చేరిన భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్ పోరాటం రన్నరప్తో ముగిసింది. బీడబ్ల్యూఎఫ్ నిర్వహించే టోర్నీలలో ఆరేండ్ల తర్వాత ఫైనల్కు అర్హత సాధించిన అతడు.. కీలక పోరు�
మలేషియా మాస్టర్స్లో ప్రపంచ మాజీ నంబర్వన్ కిదాంబి శ్రీకాంత్ జోరు కొనసాగుతున్నది. తన కంటే మెరుగైన ర్యాంకర్లను చిత్తు చేస్తూ మున్ముందుకు సాగుతున్న శ్రీకాంత్.. శుక్రవారం జరిగిన క్వార్టర్స్ పోరులోనూ
గత కొంతకాలంగా వరుస వైఫల్యాలతో కీలక టోర్నీలలో తొలి రౌండ్లలోనే వెనుదిరుగుతున్న ప్రపంచ మాజీ వరల్డ్ నంబర్వన్ కిదాంబి శ్రీకాంత్ మలేషియా మాస్టర్స్లో అదరగొడుతున్నాడు. క్వాలిఫయింగ్ రౌండ్స్లో దుమ్ము�
మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రోజు భారత్కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, కరుణాకరన్, ఆయుష్ శెట్టి రెండో రౌండ్కు ముందుంజ వేయగా.. �
మలేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నమెంట్లో కిదాంబి శ్రీకాంత్ మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. మంగళవారం జరిగిన క్వాలిఫయర్స్ పోటీలలో ఈ ప్రపంచ మాజీ నంబర్వన్ షట్లర్ 9-21, 21-12, 21-6తో హువాంగ్ యు కై (చైనీస్ తైపీ)�
PV Sindhu | రెండుసార్లు ఒలింపిక్స్ పతకాలు నెగ్గిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు గడిచిన రెండేళ్లుగా టైటిల్ పోరులో నిరాశే ఎదురవుతోంది. తాజాగా మలేసియా మాస్టర్స్ టోర్నీ ఫైనల్ మ్యాచ్లో కూడా సింధుకు నిరాశే మిగ
మలేసియా మాస్టర్స్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నీ ప్రధాన డ్రాకు మాళవిక బన్సోద్, అస్మిత చలిహ మహిళల ప్రధాన డ్రాకు అర్హత సాధించారు. మంగళవారంనాటి పోటీల్లో ప్రపంచ 42వ ర్యాంకర్ మాళవిక 21-12, 21-19తో చైనీస్ తైపీకి చె�