మలేసియా మాస్టర్స్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నీ ప్రధాన డ్రాకు మాళవిక బన్సోద్, అస్మిత చలిహ మహిళల ప్రధాన డ్రాకు అర్హత సాధించారు. మంగళవారంనాటి పోటీల్లో ప్రపంచ 42వ ర్యాంకర్ మాళవిక 21-12, 21-19తో చైనీస్ తైపీకి చె�
మలేషియా మాస్టర్స్ నుంచి భారత స్టార్ షట్లర్ పీవీ సింధు నిష్క్రమించింది. తన చిరకాల ప్రత్యర్థి, ప్రపంచ నెంబర్ 2 తై జు యింగ్ చేతిలో మరోసారి ఓడిన సింధు ఇంటి బాట పట్టింది. మలేషియా మాస్టర్స్ సూపర్ 500లో భాగంగా చైనీస