ఇటీవల ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరింది. దాంతో ఆ నీటిలో దోమలు, సూక్ష్మక్రిములు వృద్ధి చెంది వ్యాధులు సోకే ప్రమాదం పొంచి ఉన్నది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత�
Mumbai boy | ఒక బాలుడు (Mumbai boy) మలేరియా, డెంగ్యూ, లెప్టోస్పిరోసిస్తో బాధపడ్డాడు. ఈ మూడు రోగాలు ఒకేసారి సోకడంతో చికిత్స పొందుతూ మరణించాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది.
సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు వైద్య, ఆరోగ్య శాఖ యంత్రాంగం రంగంలోకి దిగింది. డెంగీ, మలేరియాతోపాటు సీజనల్గా వచ్చే జ్వరాలపై ప్రధానంగా దృష్టిసారించింది. కేసులు నమోదైన చోట ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు �
ఇటీవల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరింది. దాంతో ఆ నీటిలో దోమలు, సూక్ష్మక్రిములు వృద్ధి చెంది వ్యాధులు సోకే ప్రమాదం పొంచి ఉన్నది.
వర్షాలు కాస్త విరామమివ్వడంతో దోమలు స్వైరవిహారం మొదలుపెట్టాయి. నివారణకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితోపాటు మున్సిపల్ అధికారులు, సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. రోజువారీగా పారిశుధ్య చర్యలు చేపట
సీజనల్ను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా డెంగీ, మలేరియా, ఫ్లూ కేసులపై వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో గ్రేటర్ పరిధిలోని అన్ని బస్తీ దవాఖానలు, పట్టణ ప్రాథమిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల�
ఇటీవల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరింది. దాంతో ఆ నీటిలో దోమలు, సూక్ష్మిక్రిములు వృద్ధి చెంది వ్యాధులు సోకే ప్రమాదం పొంచి ఉన్నది. ఈ క్రమంలో ప్రజలు అప్రమ�
ఇటీవల వరుసగా కురిసిన అతి భారీ వర్షాలతో వ్యాధుల ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు ఒకవైపు వైద్య ఆరోగ్య, మరోవైపు జిల్లా పంచాయతీ శాఖలు రంగంలోకి దిగాయి. ఇం�
ఇటీవల భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో పట్టణాలు, గ్రామాల్లో సహజంగానే వ్యాధులు విజృంభిస్తుంటాయి. తగిన జాగ్రత్తలు పాటించకపోతే వీటితో పెద్ద ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి.
వానకాలమంటేనే వ్యాధుల సీజన్. ఇటీవల కురిసిన భారీ వర్షానికి వాతావరణం మొత్తం మారిపోయింది. చల్లగా ఉంటున్నది. గుంతల్లో నీరు నిలిచిన ప్రదేశాలతో పాటు మురుగు కాల్వల్లోనూ దోమలు, ఈగల వ్యాప్తి ఎక్కువవుతుంది. ముఖ్య
వర్షాల కారణంగా వచ్చే సీజనల్ వ్యాధులను అరికట్టడంతోపాటు, వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ హరీశ్ అన్నారు.
Malaria | అమెరికాలోని వివిధ రాష్ర్టాల ప్రజల్ని చిన్న దోమ భయపెడుతున్నది. 20 ఏండ్ల తర్వాత మళ్లీ ఆయా రాష్ర్టాల్లో మలేరియా వ్యాప్తి చెందుతున్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
సీజనల్ వ్యాధుల నివారణకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. జిల్లాలో ప్రధానంగా కృష్ణా పరీవాహక ప్రాంతాలతోపాటు ఇతర ప్రాంతాల్లో ప్రతి ఏటా సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండంతో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు �
వానకాలం ఆరంభమైంది. ఇప్పుడిప్పుడే వానలు కురుస్తున్నాయి. గాలి, నీరు, ఆహారం ద్వారా అంటురోగాలు ప్రబలే అవకాశాలు ఉంటాయి. వానలు కురుస్తుండడంతోనే క్రిమికీటకాదులు దోమలు, ఈగలు ఎక్కువగా వస్తుంటాయి. వాటిని రాకుండా �