డెంగ్యూ, మలేరియా, చికున్గున్యావంటి విషజ్వరాలతో రా ష్ట్రం వణుకుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేకపోవడం శోచనీయమని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు.
సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న వేళ సర్కారు దవాఖానకు సుస్తీ చేసింది. ఓవైపు రోగుల తాకిడి రోజురోజుకూ పెరుగుతుండగా, మెరుగైన వైద్యం అందని ద్రాక్షే అవుతున్నది. డెంగ్యూ, విషజ్వరాలు ప్రబలుతుండడం, అదే స్థాయిలో
సీజనల్ వ్యాధులపై వికారాబాద్ జిల్లా వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. వర్షాలు కురుస్తుండడంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు మందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
వానకాలం మైదలైంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పుడిప్పుడే చెదురుమదురు జల్లులు కురుస్తున్నాయి. తొలకరితో మొదలయ్యే వ్యాధులు అంతుచిక్కవు. ప్రధానంగా పిల్లలు, వృద్ధుల విషయంలో సీజనల్ వ్యాధులను కట్టడం చేయడం సామన్య విష
సీజనల్ వ్యాధుల ముప్పు పొంచి ఉన్నది. వానకాలం ప్రారంభం కావడంతో పల్లెలు, పురపాలికల్లో పారిశుధ్య సమస్య ఏర్పడింది. వాతావరణంలో మార్పులతో జిల్లాలో సీజనల్ వ్యాధులైన డెంగీ, మలేరియాతోపాటు పలు వ్యాధులు ప్రబలే అ�
Malaria vaccine | మలేరియా నిర్మూలన కోసం టీకాను అభివృద్ధి పరచడంలో ఢిల్లీలోని జేఎన్యూ శాస్త్రవేత్తలు గొప్ప ముందడుగు వేశారు. మరింత సమర్థంగా మలేరియా నిరోధం, చికిత్సకు బాటలు వేశారు. ప్రొఫెసర్ శైలజ సింగ్, ప్రొఫెసర్ �
నిర్మల్ జిల్లాలో మలేరియా ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి నయనారెడ్డి అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా నిర్మల్లో గురువారం అధికారులు, వైద్య సిబ్బందితో కలిసి
మలేరియా రహిత సమాజాన్ని నిర్మిద్దామని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి వెంకటేశ్వరరావు అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా గురువారం షాద్నగర్ ప్రభుత్వ దవాఖాన ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాల�
మలేరియా వ్యాధి నిర్మూలనపై అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. తాజాగా మలేరియా జ్వరానికి కారణమైన ప్లాస్మోడియం ప్లాసిఫెరా పారాసైట్ జీవనశైలిని సీసీఎంబీ పరిశోధకులు అధ్యయనం చేశారు.
రాష్ట్రంలో పది రోజులుగా జ్వరాల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అవసరమైతే దవాఖానల్లో ప్రత్యేక ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు సూచించారు.
వాతావరణంలో మార్పులతో జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. డెంగీ, మలేరియా కేసులు పెరుగుతున్నాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వైద్యులు, సిబ్బందికి సెలవులను రద్దు చేసింది.
దేశంలోనే మొట్టమొదటిసారిగా.. మలేరియాను గుర్తించే ఏఐ ఆధారిత మైక్రోస్కోప్ను ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా ప్రభుత్వ దవాఖానలో ప్రవేశపెట్టారు. ఈ మైక్రోస్కోప్ సేవల్ని జిల్లా ముఖ్య వైద్య అధికారి ప్రఫుల్ కు�