వానకాలం వచ్చేసింది. ఆడపాదడపా వర్షాలు కూడా కురుస్తున్నాయి. ప్రస్తుతం ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట వర్షం కురుస్తూనే ఉంది. ఒక్కసారిగా మారిపోతున్న వాతావరణంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువ.
దోమకాటు వల్ల వ్యాపించే వ్యాధుల్లో మలేరియా ముఖ్యమైనది. అనోఫేలస్ అనే రకమైన ఆడదోమ కుట్టడం వల్ల మలేరియా వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధిని తేలిగ్గా తీసుకోవద్దని, దీని వల్ల ప్రాణాలకు సైతం ముప్పు వాటిల్లే ప్రమాదం �
ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.3 కోట్లకు పైగా మరణాలు ‘పర్యావరణ కారణాల’ వల్లనే సంభవిస్తున్నాయని ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ అంచనా వేసింది. జనాభా పెరుగుదల, పరిశ్రమలు, వాహనాల వల్ల వచ్చే కాలుష్యం రకరకాల రోగాలకు కారణమవుతున�
కాలం మారుతోంది.. కాలంతో పాటు వాతావరణం మారుతోంది..కాలుష్య కారకాలు మారుతున్నాయి.. మనిషి కూడా యాంత్రికంగా మారుతున్నాడు.. బిజీ లైఫ్లో మనుషులు తీసుకునే ఆహార నియమాలు మారుతున్నాయి.. మరి ఇన్ని మారుతున్నప్పుడు అవ�
ప్రపంచవ్యాప్తంగా అత్యంత మొండి రోగాల్లో ఒకటిగా పేరుపడ్డ మలేరియాకు అమెరికా పరిశోధకులు సరికొత్త టీకాను అభివృద్ధి చేశారు. జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు ఎంఆర్ఎన్ఏ ఆధారిత రెండు వ్యాక్సిన్లు
ర్షాకాలం వచ్చేసింది. వానలు కురుస్తుంటే వేడి నుంచి ఉపశమనం లభిస్తోంది. కానీ వర్షాలు ఆరోగ్యానికి ముప్పు కలిగించే అనేక వ్యాధులను మోసుకొస్తాయి. మలేరియా అలాంటి వ్యాధుల్లో ఒకటి. ఇది తీవ్రమైనది. సకాలం�
ప్రపంచ మలేరియా దినం సందర్భంగా బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని ఎన్బీటీనగర్ ప్రభుత్వ పాఠశాలలో జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి �
రోగాలను అరికట్టేందుకు శాస్త్రవేత్తల వ్యూహం త్వరలోనే అమెరికాలో కోట్లాది దోమల విడుదల న్యూఢిల్లీ, మార్చి 27: మలేరియా, డెంగ్యూ లాంటి రోగకారక దోమలను నిర్మూలించి రోగాలను అరికట్టేందుకు అమెరికాలో జన్యుమార్పిడ�
డీహెచ్ శ్రీనివాస రావు | తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ సెకండ్ వేవ్ ముగిసిందని ప్రజారోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. కొవిడ్ చాలావరకు అదుపులోకి వచ్చిందని ఆయన తెలిపారు.
Prevent Malaria : ఆడ దోమలను సంతానలేమిగా చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా మలేరియాను తొలగించేందుకు శాస్త్రవేత్తలు కృషిచేస్తున్నారు. మలేరియా నిర్మూలనకు చేపట్టిన పరిశోధనల సమయంలో 560 రోజుల్లో దోమల సంఖ్య తగ్గించి ఫలితాలన�
ఆదిలాబాద్లో సీజనల్ రోగాలు పరార్ మలేరియా రెండు.. డెంగీ 49 కేసులు గ్రామాల్లో విస్తృతంగా వైద్య సేవలు మూడునెలలపాటు ర్యాపిడ్ ఫీవర్ సర్వే ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య వివరాల సేకరణ అవసరమైతే పరీక్షలు, మందుల సరఫర�
కుమ్రంభీం ఆసిఫాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ)/ఉట్నూర్: సీజనల్ వ్యాధులపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుండటంతో వ్యాధుల వ్యాప్తికి అడ్డుకట్ట పడింది. ముఖ్యంగా
మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా కనుమరుగు గణనీయంగా తగ్గిన సీజనల్ వ్యాధుల కేసులు గత రెండేండ్లలో ఒక్క మరణం నమోదు కాలేదు పారిశుద్ధ్య నిర్వహణతో దోమకాటు దూరం హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): వర్షాకాలం వచ్చ�